తల్లిని మించిన దైవం లేదు. గాయత్రిని మించిన మంత్రమూ లేదు..

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2022 (10:18 IST)
Gayathri Devi
గాయత్రి మాత అంటే న గాయత్ర్యాః పరం మంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వచనము-అనగా తల్లిని మించిన దైవం లేదు. గాయత్రిని మించిన మంత్రమూ లేదు అని భావం. గాయత్రి మంత్రం మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది. 
 
గాయత్రి అనే పదం 'గయ', 'త్రాయతి' అను పదములతో కూడుకుని ఉంది. "గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రీ" అని ఆదిశంకరులవారు తనభాష్యములో వివరించారు. గాయత్రి మాత అంత క్షతి మంతురాలు కాబట్టి పిల్ల పెద్దలు అందరు ఈ రోజు గాయత్రీ మాతను దర్శించుకొని అమ్మవారి కరుణాకటాక్షాలు పొందాలి. 
 
ఈ రోజు అమ్మ వారికీ  కాషాయ లేదా నారింజ రంగు చీరతో అలంకరణ చేసి కొబ్బరి అన్నం, కొబ్బరి పాయసం, అల్లం గారెలు నివేదిస్తారు. ఈ రోజు గాయత్రి మాతను దర్శించుకుంటే.. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడమే కాకుండా కోరిన కోరికలు నెరవేరుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాష్ట్రంలో ప్రతిరోజూ 7,200 టన్నుల చెత్త: చెత్త శుద్ధి ప్లాంట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్

హ్యాక్ టు ది ఫ్యూచర్‌లో ఏఐ ఆధారిత పరిష్కారాలను రూపొందించిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

మోటార్లకు మీటర్లు అమర్చినా.. ఉచిత విద్యుత్ నిలిపివేసినట్టు నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయం : సీఎం రేవంత్ సవాల్

మమతా బెనర్జీ మేనల్లుడుపై భౌతికదాడి.. రాళ్లు - కోడిగుడ్లు - చెప్పులతో...

బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై నాన్ బెయిలబుల్ కేసు : అరెస్టు చేసిన పోలీసులు

అన్నీ చూడండి

లేటెస్ట్

31-05-2026 నుంచి 06-06-2026 వరకు మీ వార రాశిఫలితాలు

30-05-2026 శనివారం ఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి.. ఓర్పుతో పనిచేయండి...

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

తర్వాతి కథనం
Show comments