నాగుల చవితి.. నాగదోషం వున్న వారు.. ఇలా చేస్తే?

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2022 (10:15 IST)
నాగుల చవితి శుక్రవారం అక్టోబర్ 28వ తేదీన వస్తోంది. పండుగనాడు నాగయ్యను పూజించి, చలివిడి, వడపప్పు, చిమ్మిలిని తప్పకుండా నైవేద్యంగా సమర్పించాలి. నాగదోషం ఉండేవారు ఈరోజున నాగారాధనను కనుక చేసినట్లయితే అనేక రకాలైన దోషాలు ముఖ్యంగా రాహు, కేతు సంబంధమైన దోషాలు తొలిగిపోతాయి. 
 
ఈ రోజు ఉదయాన్నే మేలుకొని, అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. కొందరు రాత్రి భోజనం చేస్తారు. అది వారి వారి ఆచారాన్ని బట్టి ఉంటుంది. 
 
ఆ తర్వాత ఇంట్లో నాగప్రతిమ ఉంటే దానికి అభిషేకాదులు నిర్వహించి, షోడశోపచార పూజను చేసి, నైవేద్యంగా నువ్వులు, బెల్లం కలిపి చేసిన చిమ్మిలి, చలిమిడి దీన్ని బియ్యంపిండి, పాలు కలిపి చేస్తారు. ఇక పండ్లు, ఆవుపాలు కొంతమంది కోడిగుడ్లను కూడా సమర్పిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఆ ప్రభుత్వం వుంది.. మనం బుల్లెట్ రైలులా దూసుకెళ్తున్నాం: నారా లోకేష్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. సునీత కోసం ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారా?

Pepper Spray: తరగతి గదిలో పెప్పర్ స్ప్రే.. ఆస్పత్రిలో తొమ్మిది మంది విద్యార్థులు, టీచర్లు

విశాఖలో గూగుల్ ఆర్టిఫిషియల్ హబ్ : ప్రశంసల వర్షం కురిపించిన జేపీ

పిల్లలకు విషం ఇచ్చాడు.. ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..

అన్నీ చూడండి

లేటెస్ట్

Kalashtami 2025: కాలాష్టమి రోజున వస్త్రదానం లేదా డబ్బుదానం చేస్తే..?

13-10-2025 సోమవారం ఫలితాలు - వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు...

12-10-2025 శనివారం ఫలితాలు- తొందరపాటు నిర్ణయాలు తగవు

దీపావళి రోజున దీపం మంత్రం, మహాలక్ష్మి మంత్రం

12-10-2025 నుంచి 18-10-2025 వరకు ఫలితాలు-జాతక పొంతన...

తర్వాతి కథనం
Show comments