Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాలయ పక్షం.. నాగదేవతలకు పితృదేవతలకు ప్రతిరూపాలా?

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (21:50 IST)
మహాలయ పక్షంలో ఐదో రోజు (పంచమి) బుధవారం. బుధవారం పూట పితృదేవతలకు శ్రాద్ధం ఇచ్చి.. చేతనైనంత దానం చేయడం మంచిది. అలాగే పితృదేవతలు నాగ రూపంలో కనిపిస్తారని విశ్వాసం. అంతేకాదు.. నాగదేవతలు పితృదేవతలకు ప్రతిరూపాలు. అందువల్ల నాగదేవతా పూజ, సర్ప ఆరాధన చేసి నాగదేవతలను, పితృదేవతలను ప్రార్థించాలి. 
 
తల్లిదండ్రులు సమస్త పితృదేవతలకు ప్రతిబింబాలు. పితృదేవతల అనుగ్రహం తల్లిదండ్రుల ద్వారానే వర్షిస్తుంది. అందువల్ల వారిని గౌరవించాలి. తల్లిదండ్రులను గౌరవిస్తే.. జాతక దోషాలు తొలగిపోతాయి. 
 
ప్రతి ఏటా పితృదేవతలకు శ్రాద్ధకర్మ చేయాలి. ఆదివారం పూట నాగదేవతలకు పూజ తప్పనిసరి. అలా పూజించే రోజున శాకాహారం తీసుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. స్త్రీలను గౌరవించాలి. ఇంటి ఆడపడుచులను గౌరవించి.. పసుపుకుంకుమలు ఇవ్వాలి. గోవుకు పూజ చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad Realtor: అప్పులు చేసి అపార్ట్‌మెంట్ నిర్మాణం, ఫ్లాట్స్ అమ్ముడవక ఆత్మహత్య

గుజరాత్- మహిళ బట్టలు విప్పి, దాడి చేసి, మోటార్ సైకిల్ చక్రానికి కట్టి ఈడ్చుకెళ్లారు..

ఫిబ్రవరి 2న జనంలోకి జనసేన.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం

రాత్రికి రాత్రే అంతా మారిపోదు.. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్.. చంద్రబాబు

హైదరాబాద్‌లో రక్తదాన శిబిరాలను నిర్వహించిన కిస్నా డైమండ్ జ్యువెలరీ

అన్నీ చూడండి

లేటెస్ట్

టీటీడీ తరహాలో యాదాద్రికి పాలకమండలి ఏర్పాటు- రేవంత్ రెడ్డి

మాఘ గుప్త నవరాత్రి 2025: దుర్గా సప్తశతితో స్తుతించవచ్చు..

30-01-2025 గురువారం దినఫలితాలు : ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి...

మౌని అమావాస్య వేళ త్రివేణి యోగం.. ఈ మూడు రాశులకు లాభాలు

29-01-2025 బుధవారం దినఫలితాలు : పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు...

తర్వాతి కథనం
Show comments