Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒత్తిడి మాయం కావాలంటే.. శివునికి పాలాభిషేకం..?

Webdunia
సోమవారం, 17 మే 2021 (15:03 IST)
మానసిక ఒత్తిడితో పోరాడుతుంటే, చక్కెరతో కలిపిన పాలతో సోమవారం లేదంటే మంగళవారం శివునికి అభిషేకం చేయండి. ఇలా చేయడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే మనఃకారకుడైన చంద్రుడిని పౌర్ణమి రోజున చంద్రునికి పూజ చేయడం ద్వారా ఒత్తిడి నుంచి తప్పుకోవచ్చు. 
 
చంద్ర గ్రహం యొక్క అనుకూలమైన ప్రభావాన్ని పొందడానికి, పాలు, పాల ఉత్పత్తులు, బియ్యం, తెలుపు నువ్వులు, చక్కెర, బర్భీ వంటి స్వీట్లు మొదలైన అన్ని రకాల తెల్ల ఆహార పద్ధతులను నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా పౌర్ణమి రోజున శివుని జలాభిషేకం చేయాలి.
 
తెల్ల ఆవుకు సోమవారం రొట్టె, బెల్లం తినిపించడం వల్ల మన కష్టాలన్నీ తొలగిపోతాయి. పాలు, పెరుగు, తెలుపు వస్త్రం, చక్కెర మొదలైన తెల్లని వస్తువులను సోమవారం దానం చేస్తే కూడా ప్రయోజనం ఉంటుంది. అలాగే కొలను, చెరువుల్లోని చేపలకు పిండిని ఇవ్వడం ద్వారా, వాటిని తినిపించడం వల్ల సంపద, కీర్తి లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

పండ్లు ఇస్తున్నట్లు నటిస్తూ చీర పిన్ తీసేవాడు: హెచ్‌డి ప్రజ్వాల్ రేవన్నపై బాధితురాలు ఫిర్యాదు

ఏపీ గురించి పూనమ్ కౌర్ కామెంట్స్.. వైరల్

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి సెక్యూరిటీ కల్పించాలి : హైకోర్టు

దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పెన్ డ్రైవ్‌ల్లో వేలాది మహిళల శృంగార వీడియోలు!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : 30న టీడీపీ - బీజేపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో!!

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

నరదృష్టిని తరిమికొట్టే కంటి దృష్టి గణపతి.. ఉత్తరం వైపు?

24-04-202 బుధవారం దినఫలాలు - విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వల్ల...

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

తర్వాతి కథనం
Show comments