Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమవారం ఈశ్వరునికి దీపం వెలిగిస్తే?

Webdunia
ఆదివారం, 21 ఆగస్టు 2022 (21:53 IST)
దీపం జ్ఞానానికి, శాంతికి, సంపదకు ప్రతీక అని, సృష్టి స్థితి లయకారకులు, వారి దేవేరులు దీపంలోనే నిక్షిప్తమై ఉంటారని ప్రతీతి. నిత్యదీపారాధన ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయం అవుతాయి. 
 
సోమవారాలు, శుద్ధ ద్వాదశీ, చతుర్దశీ, పౌర్ణమి తిథులనాడైనా శివునికి దీపాలు వెలిగించాలి. అందుకూ అవకాశం లేని వారు మాసంలో వచ్చే పున్నమినాడు 365 వత్తులు గల గుత్తి దీపాన్ని వెలిగిస్తే ఏడాది పొడువునా దీపాలు పెట్టినంత పుణ్యం కలుగుతుంది. 
 
దీపాన్ని పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీకగా చెప్తున్నారు. దీపానికి వాడే ప్రమిద భూతత్వానికి, వత్తి ఆకాశతత్వానికి, తైలం జలతత్వానికి, వెలిగేందుకు సహకరించే గాలి వాయుతత్వానికి, జ్యోతి అగ్నితత్వానికి ప్రతీకలుగా చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

లేటెస్ట్

వాస్తు టిప్స్: ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ వస్తువులను చూడకూడదు.. చూస్తే?

చైత్ర నవరాత్రి 2025: ఇంటిని, ఆత్మశుద్ధికి ఈ నూనెలను వాడితే?

మే నెలలో రాహు కేతు, గురు పరివర్తనం.. కన్యారాశికి అంతా లాభమే

ఒకే రాశిలో ఐదు గ్రహాలు: ఈ ఐదు రాశులకు ఇబ్బందులు తప్పవ్

01-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

తర్వాతి కథనం
Show comments