Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరిసంపదలను ప్రసాదించే లక్ష్మీ కుబేర మంత్రం.. ఎలా పఠించాలి?

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (10:59 IST)
సిరిసంపదలకు అధిపతి శ్రీ మహాలక్ష్మీదేవి. సిరిసంపదలకు కాపలాదారుడు కుబేరుడు. వీరిద్దరినీ కలిపి పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. కోల్పోయిన అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. సంపదను కోరుతూ లక్ష్మీ కుబేర పూజ చేయడం అన్ని విధాలా శ్రేష్ఠం. 
 
"ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మీ కుబేరాయ నమః'' అనే మంత్రాన్ని రోజూ 108 లేదా 1008 సార్లు ఉచ్చరించడం ద్వారా అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. కుబేరుని దిశగా పేర్కొనబడుతున్న ఉత్తర దిశను చూస్తున్నట్లు కూర్చుని పైన చెప్పబడిన మంత్రాన్ని స్తుతించాలి. 
 
కుబేరుడిని స్తుతించేటప్పుడు కుబేర యంత్రాన్ని వుంచి పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది. కుబేర యంత్రానికి నాలుగు మూలలా పసుపు, కుంకుమ, చందనం వుంచి పువ్వులతో ప్రార్థించాలి. ఆపై కుబేర గాయత్రీ మంత్రాన్ని 108 లేదా 1008 సార్లు పఠించాలి. తద్వారా ధనాదాయం వుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Raja Singh: గో హత్య నిర్మూలన కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలి: రాజా సింగ్ (video)

Peacok: తల్లి ప్రేమ- కొండచిలువతో నెమలి ఫైట్.. ఎందుకో తెలుసా? (video)

Revanth Reddy: ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, తీన్మార్ మల్లన్న (video)

Bakrid 2025: దేశ వ్యాప్తంగా బక్రీద్‌ను జరుపుకుంటున్న ముస్లిం సోదరులు

Sonu Sood: తిరుమలలో చిరు వ్యాపారిని పలకరించిన సోనూ సూద్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

05-06-2025 గురువారం దినఫలితాలు - పిల్లలకు శుభం జరుగుతుంది...

04-06-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతితో అకారణ కలహం...

03-06-2025 మంగళవారం దినఫలితాలు - ధనం అందుతుంది.. ఖర్చులు విపరీతం...

Washing Hands in Plate? భోజనం చేసిన తర్వాత కంచంలోనే చేతులు కడిగేస్తున్నారా?

02-06-2025 సోమవారం దినఫలితాలు - మీ వాక్కు ఫలిస్తుంది...

తర్వాతి కథనం
Show comments