Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేతి అన్నాన్ని శివునికి నైవేద్యంగా పెడితే..?

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (18:50 IST)
Ghee Rice
పరిమళభరితమైన పుష్పములు చేత గాని లేదా మాల చేతగాని శివలింగమును విశేషముగా అలంకరించి పూజ చేస్తారో అట్టివారు అనంత ఫలమును పొందెదరు. రుద్రాక్ష పూలతో శివుని పూజిస్తే పని లో ఎన్ని అడ్డంకులు ఉన్నా చివరకు విజయం వారిదే అవుతుంది. తుమ్మిపూలతో ఈశ్వరుని పూజిస్తే భక్తి ఎక్కువ అవుతుంది. నందివర్థనం పూలతో శివునికి పూజ చేస్తే సుఖ శాంతులు కలుగుతాయి
 
శివునికి బిల్వ పత్రములతో పూజింస్తే వారికి మూడు జన్మలలో చేసిన పాపములు పోతాయి. నేతి అన్నాన్ని శివునికి నైవేద్యంగా పెడితే వారికి మృత్యు దోషాలు తొలగిపోతాయి. తెల్లని అన్నాంతో శివలింగాన్ని నిర్మించి దీనికి పూజలు చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఉండవు. 
 
నిత్య దేవతార్చన కు పుష్పములను ధనముతో కొనుగోలు చేయుట దోషము కాదు కానీ ఇతరుల వద్ద యాచన చేసి తెచ్చినచో అది అంతయు నిష్పలమై పోవునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Monsoon: నైరుతి రుతుపవనాలు - అంతకుముందే అల్పపీడనం.. తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్

ఏపీలో మరికొత్త జిల్లాలు.. పాత జిల్లాల పునర్విభజన చేస్తారా

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

అన్నీ చూడండి

లేటెస్ట్

18-05-2025 శనివారం దినఫలితాలు - తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు...

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

17-05-2025 శనివారం దినఫలితాలు - చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తధ్యం...

NRI Donor: రూ.1.40కోట్లకు పైగా విరాళం ఇచ్చిన ఎన్నారై దాత

16-05-2025 శుక్రవారం దినఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...

తర్వాతి కథనం
Show comments