Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ లక్ష్మీ కటాక్షం కోసం శుక్రవారం ఇలా చేయాలి..

Webdunia
గురువారం, 19 మే 2022 (19:17 IST)
శ్రీ లక్ష్మీ కటాక్షం కోసం శుక్రవారం రోజు పాటించాల్సిన నియమాలేంటో చూద్దాం. శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి.. పసుపు లేదా ఎరుపు, లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి.. ఇంట్లో పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. ఆపై అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవాలి. 
 
నేతితో దీపం వెలిగించడం మరిచిపోకూడదు. తద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. 
 
అలాగే శుక్రవారం అమ్మవారికి తెల్లనిపువ్వులు అంటే జాజిపువ్వులు, మల్లెలు సమర్పిస్తే శుభఫలితాలు చేకూరుతాయి. పాలతో పాయసం తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. శుక్రవారం విఘ్నేశ్వరునికి ఆలయానికి వెళ్తే.. గరికమాల తీసుకెళ్లడం మంచిదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

విద్యుత్ తీగలపై నిల్చుని ఆకులు తింటున్న మేక- వీడియో వైరల్

మందేశాడు.. గూగుల్ మ్యాప్‌ను నమ్మి రైల్వే ట్రాక్‌పై కారును నడిపాడు.. చివరికి ఏమైందంటే?

పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం: కల్వకుంట్ల కవిత (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

08-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : సంతానం చదువులపై దృష్టిపెడతారు...

ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నాయా.. ఇది మంచికేనా.. లేకుంటే?

07-04-2025 సోమవారం మీ రాశిఫలాలు : మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది...

06-04-2025 ఆదివారం మీ రాశిఫలాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

శ్రీరామ నవమి 2025: సీతారాముల పూజతో అంతా శుభమే.. పాలలో కుంకుమ పువ్వు వేసి?

తర్వాతి కథనం
Show comments