Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ లక్ష్మీ కటాక్షం కోసం శుక్రవారం ఇలా చేయాలి..

Webdunia
గురువారం, 19 మే 2022 (19:17 IST)
శ్రీ లక్ష్మీ కటాక్షం కోసం శుక్రవారం రోజు పాటించాల్సిన నియమాలేంటో చూద్దాం. శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి.. పసుపు లేదా ఎరుపు, లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి.. ఇంట్లో పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. ఆపై అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవాలి. 
 
నేతితో దీపం వెలిగించడం మరిచిపోకూడదు. తద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. 
 
అలాగే శుక్రవారం అమ్మవారికి తెల్లనిపువ్వులు అంటే జాజిపువ్వులు, మల్లెలు సమర్పిస్తే శుభఫలితాలు చేకూరుతాయి. పాలతో పాయసం తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. శుక్రవారం విఘ్నేశ్వరునికి ఆలయానికి వెళ్తే.. గరికమాల తీసుకెళ్లడం మంచిదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

తర్వాతి కథనం
Show comments