Publish Date: Fri, 13 May 2022 (19:28 IST)
Updated Date: Fri, 13 May 2022 (19:32 IST)
తెలుగు యాక్షన్ డ్రామా ఆచార్య. ఇటీవలే విడుదలై ఆదరణ పొందలేదు. ఇందులో చిరంజీవి, రామ్చరణ్, పూజా హెగ్డే, సోనూ సూద్, జిషు సేన్గుప్తా కూడా కీలక పాత్రల్లో నటించారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య మే 20 నుండి 240 కంటే ఎక్కువ దేశాలు మరియు ప్రాంతాలలో ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయబడుతుంది. ప్రైమ్ వీడియో ఈరోజు ఆచార్య యొక్క ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ప్రీమియర్ను ప్రకటించింది, ఇది తెలుగు యాక్షన్ డ్రామా.
నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో పూజ హెగ్డే, సోనూ సూద్, జిషూ సేన్ గుప్త, కిషోర్ కుమార్, రెజీనాకాసెండ్రా, సంగీత, అజయ్, మరియు తణికెళ్ల భరణి కీలక పాత్రలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 240 కంటే ఎక్కువ దేశాలో మే 20 నుండి ఇటీవల విడుదలైన థియేట్రికల్ని వారి ఇళ్లలో తిలకించవచ్చని ప్రైమ్ సంస్థ ప్రకటనలో తెలిపింది.