Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంజనేయుడికి శ్రీకృష్ణుడు వెన్న ఇచ్చిన కారణం ఏంటి? (video)

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (20:05 IST)
వాయుభగవానుడి పుత్రుడు ఆంజనేయ స్వామిని శనివారం పూజించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. బుధ, గురు, శనివారాలతో పాటు పండగ నెల మొత్తం ఆరాధించడం చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేగాకుండా శ్రీరాముడిని పూజించడం ద్వారా ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందవచ్చు. 
 
రావణాసురుడి వధించిన తర్వాత దేవరులకు ఇబ్బంది కలిగించిన ఇద్దరు రాక్షసులను సంహరించేందుకు ఆంజనేయుడిని దేవతలు ఎంచుకున్నారు. ఆ ఇద్దరు రాక్షసులతో పోరుకు గాను దేవతలందరూ తమ శక్తులకు చిహ్నంగా, ఆశీర్వాదంగా ఆయుధాలను అందజేశారు. ఈ క్రమంలో శ్రీరాముడు విల్లును, బ్రహ్మదేవుడు, పరమశివుడు.. ఇతర దేవతలందరూ ఆయుధాలను ఆయనకు ప్రసాదంగా అందజేశారు. 
 
అయితే శ్రీకృష్ణుడు వెన్నను అందజేశాడు. ఈ వెన్న కరిగేలోపు తలపెట్టిన యుద్ధంలో కార్యోన్ముఖుడవవుతావని అనుగ్రహిస్తాడు. దీని ప్రకారం హనుమంతుడు శ్రీకృష్ణ ప్రసాదమైన వెన్న కరిగేలోపు.. ఇద్దరు రాక్షసులను సంహరించాడు. 
 
అందుకు హనుమ పూజలో వెన్నకు ప్రత్యేక స్థానముంది. హనుమకు వెన్నతో అలంకరణ చేసి పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lord Buddha: 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన బుద్ధుని పవిత్ర అవశేషాలు

అభ్యంతరకర వీడియోలు - 43 ఓటీటీలను నిషేధించిన కేంద్రం

ఆగస్టు ఒకటో తేదీ నుంచి నో హెల్మెట్ - నో పెట్రోల్

Bengaluru: విద్యార్థులకు మెట్రో పాస్‌లు, ఫీడర్ బస్సులు ఇవ్వాలి.. ఎక్కడ?

Chandrababu: ముగిసిన చంద్రబాబు సింగపూర్ పర్యటన- అమరావతికి తిరుగుముఖం

అన్నీ చూడండి

లేటెస్ట్

జూలై 30న స్కంధ షష్ఠి.. కుమార స్వామిని ఎర్రని పువ్వులు సమర్పిస్తే కష్టాలు మటాష్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

Sravana Mangalavaram: శ్రావణ మాసం.. మంగళగౌరీ వ్రతం చేస్తే ఏంటి ఫలితం?

Garuda Panchami 2025: గరుడ పంచమి రోజున గరుత్మండుని పూజిస్తే.. సర్పదోషాలు మటాష్

తర్వాతి కథనం
Show comments