Webdunia - Bharat's app for daily news and videos

Install App

21 రోజులు ఇలా చేసి చూడండి.. ఈ ఐదు వస్తువులతో దీపం వెలిగిస్తే?

సెల్వి
సోమవారం, 21 అక్టోబరు 2024 (10:11 IST)
21 రోజుల పాటు సుగంధ ద్రవ్యాలతో దీపం వెలిగిస్తే సర్వశుభాలు చేకూరుతాయి. ఈతిబాధలు, ఆర్థిక నష్టాలు వంటి ఇతరత్రా ఇబ్బందులను దూరం చేసుకోవాలంటే.. ఈ ఐదు సుగంధ ద్రవ్యాలతో కూడిన పదార్థాన్ని దీపంతో కలిపి వెలిగించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. 
 
ఆ ఐదు వస్తువులు ఏంటో తెలుసుకుందాం.. ఇంటి పూజ గదిలోనూ, ఇంటికి ప్రధాన ద్వారానికి ఇరువైపులా తప్పకుండా దీపం వెలిగించాలి. 
 
ఇలా వెలిగించే దీపంలో ఆరోమా ఆయిల్స్ వాడాలి. ఇందులో భాగంగా.. యాలకుల నూనె, లవంగం నూనె, పచ్చకర్పూరం పొడి, జవ్వాదు పొడి, దవనం పొడి.. వీటినన్నింటి కొనుగోలు చేసి సమపాళ్లలో తీసుకుని అన్నింటిని బాగా కలుపుకుని.. దీపం వెలిగించేటప్పుడు రెండు చుక్కలు వదిలాలి. 
 
ఆ నూనెతో కలిపి ఈ సుగంధ ద్రవ్యాలతో కూడిన మిక్స్ కలపడం ద్వారా మంచి వాసన రావడమే కాకుండా ఇంట ప్రతికూలతలు తొలగిపోతాయి. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 
అలాగే ఈ దీపం వెలిగించిన 21 నిమిషం నుంచే శుభం జరగడం మొదలవుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వదేశాలకు వెళ్లేందుకు అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్!!

నైరుతి సీజన్‌లో ఏపీలో విస్తారంగా వర్షాలు ... ఐఎండీ వెల్లడి

గంగవ్వ మేకోవర్ మామూలుగా లేదుగా... సోషల్ మీడియాలో వైరల్!!

వృద్ధురాలి మెడకు చీర బిగించి చంపిన బాలుడు.. ఆపై మృతదేహంపై డ్యాన్స్ చేస్తూ పైశాచికానందం...

మే 15 నుంచి మే 26 వరకు సరస్వతి పుష్కరాలు.. అన్నీ ఏర్పాట్లు

అన్నీ చూడండి

లేటెస్ట్

13-04-2025 ఆదివారం ఫలితాలు : మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

13-04-2025 నుంచి 19-04-2025 వరకు మీ వార ఫలితాలు

12-04-2025 శనివారం మీ రాశిఫలాలు : వివాదాలు సద్దుమణుగుతాయి...

ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవి వచ్చిన దారినే ఎందుకు వెళ్లిపోతుందో తెలుసా?

టీటీడీ గోశాలలో 100కి పైగా ఆవులు చనిపోయాయా? అవన్నీ అసత్యపు వార్తలు

తర్వాతి కథనం
Show comments