Webdunia - Bharat's app for daily news and videos

Install App

21 రోజులు ఇలా చేసి చూడండి.. ఈ ఐదు వస్తువులతో దీపం వెలిగిస్తే?

సెల్వి
సోమవారం, 21 అక్టోబరు 2024 (10:11 IST)
21 రోజుల పాటు సుగంధ ద్రవ్యాలతో దీపం వెలిగిస్తే సర్వశుభాలు చేకూరుతాయి. ఈతిబాధలు, ఆర్థిక నష్టాలు వంటి ఇతరత్రా ఇబ్బందులను దూరం చేసుకోవాలంటే.. ఈ ఐదు సుగంధ ద్రవ్యాలతో కూడిన పదార్థాన్ని దీపంతో కలిపి వెలిగించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. 
 
ఆ ఐదు వస్తువులు ఏంటో తెలుసుకుందాం.. ఇంటి పూజ గదిలోనూ, ఇంటికి ప్రధాన ద్వారానికి ఇరువైపులా తప్పకుండా దీపం వెలిగించాలి. 
 
ఇలా వెలిగించే దీపంలో ఆరోమా ఆయిల్స్ వాడాలి. ఇందులో భాగంగా.. యాలకుల నూనె, లవంగం నూనె, పచ్చకర్పూరం పొడి, జవ్వాదు పొడి, దవనం పొడి.. వీటినన్నింటి కొనుగోలు చేసి సమపాళ్లలో తీసుకుని అన్నింటిని బాగా కలుపుకుని.. దీపం వెలిగించేటప్పుడు రెండు చుక్కలు వదిలాలి. 
 
ఆ నూనెతో కలిపి ఈ సుగంధ ద్రవ్యాలతో కూడిన మిక్స్ కలపడం ద్వారా మంచి వాసన రావడమే కాకుండా ఇంట ప్రతికూలతలు తొలగిపోతాయి. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 
అలాగే ఈ దీపం వెలిగించిన 21 నిమిషం నుంచే శుభం జరగడం మొదలవుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజకీయాలు బుస కొట్టే పామువంటవి ... వెనుకడుగు వేయను : హీరో విజయ్

సాయిరెడ్డిగారూ... మీరు చదివింది విషపునాగు జగన్ స్క్రిప్టు కాదా? వైఎస్ షర్మిల ప్రశ్న

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన కేంద్ర విమానయాన శాఖ

ఉత్తర గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయేల్ సేనలు.. 45 మంది మృతి

కన్నతల్లిని కోర్టుకులాగిన దౌర్భాగ్యుడు ఎవరైనా ఉన్నారంటే అది మా జగనన్నే : వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

లేటెస్ట్

శనివారం.. ఆవనూనెతో దీపం.. అందులో నువ్వులు వేస్తే..?

25-10-2024 శుక్రవారం దినఫలితాలు - దంపతులు ఏకాభిప్రాయానికి వస్తారు...

24-10-2024 గురువారం దినఫలితాలు - అవకాశాలను వదులుకోవద్దు...

23-10-2024 బుధవారం దినఫలితాలు - గృహం ప్రశాంతంగా ఉంటుంది...

22-10-2024 మంగళవారం దినఫలితాలు - దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది...

తర్వాతి కథనం
Show comments