గోపూజ చేయడం వల్ల ఏంటి ఫలితం..?

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (12:09 IST)
గోపూజ చేయడం వల్ల డబ్బు సమస్య తొలగిపోతుంది. పాపాలు తొలగిపోతాయి. దీర్ఘకాలిక మనోవేదనలు పోతాయి. ఆవుకోమటంలో 33 దేవతలు నివసిస్తారని వెనుకవైపు మహాలక్ష్మి నివసిస్తుందని చెబుతారు. పూజ చేసినపుడు అందుకే ఆవును వెనుక నుంచి చూస్తే, ప్రయోజనకరంగా ఉంటుంది. ఆవును పూజించేటపుడు గంధం కుంకుమలు తోకపై ఉంచి పూలతో పూజించాలి. ఆవును పూజించడం పరాశక్తిని ఆరాధించడంతో సమానం. 
 
గోవుకు అరటి పండ్లు ఇస్తే రుషులకు సమర్పించినట్లు. గడ్డిని తినిపిస్తే.. వ్యాధులు, పాపాలు నయం చేస్తుంది. మంచి ఫలితాలు ఇస్తుంది. వీటన్నింటికంటే ఆహారాన్ని అరటి ఆకు మీద పెట్టి ఆవుకు తినిపిస్తే.. ఏడు తరాల సంతానం అభివృద్ధి చెందుతుంది. అప్పులు లేకుండా దీర్ఘయువు ప్రాప్తిస్తుందట. 
 
ఈ ఆవులలో త్రిమూర్తులు, సత్యం, దాతృత్వ దేవతలందరూ నివసిస్తారు. దాని వెనుక భాగంలో ధనవంతురాలు నివసిస్తుంది. ఈ ప్రాంతాన్ని తాకడం, పూజించడం వల్ల పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి. ఉదయాన్నే నిద్రలేచి గోవును చూడటం శుభప్రదం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్‌ను ప్రయోగించిన శత్రుదేశం

బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?

ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఆ మాట చెప్పి TVK ఎన్నికల్లో గెలిచి రావాల్సింది, మీకూ DMK గతి తప్పదు: అన్నామలై

Amaravati: అమరావతిలో రూ.103 కోట్ల ప్రాజెక్టులు - రాత్రికి రాత్రే మార్చలేదు

అన్నీ చూడండి

లేటెస్ట్

14-05-2016 గురువారం ఫలితాలు- మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు

13-05-2026 బుధవారం ఫలితాలు - ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది

ఇంట్లో పిల్లిని పెంచడం మంచిదేనా? వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?

భక్తుల చిరకాల కోరికను నెరవేర్చిన పవన్: తిరుపతి నుంచి పళనికి బస్సు సేవలు

12-05-2026.. మంగళవారం ఫలితాలు - సర్వత్రా అనుకూలమే

తర్వాతి కథనం
Show comments