Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబర్ 18 తర్వాత ఈ మూడు రాశుల వారికి లాభం..

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2022 (11:53 IST)
Astrology
అక్టోబర్ 18 తర్వాత జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి అంతగా కలిసిరావట్లేదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభం, తులా రాశుల అధిపతి శుక్రుడు. అటువంటి శుక్రుడు తన స్వంత రాశిలో మారడం చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఇలా శుక్రుడు తన స్థానం మారడం వల్ల ఈ రాశులకు మంచి జరిగే అవకాశం ఉంది.
 
మేషరాశి వారి రెండో ఇంటికి శుక్రుడు అధిపతి. అంటే ధనం, కుటుంబం, మాటలు, కళ్ళు వంటి వాటికి ఈ కాలంలో ఈ రాశుల వారి కెరీర్ వేగంగా పెరుగుతుంది. అనేక ఆదాయ అవకాశాలను పొందే అవకాశం ఉంది. 
 
వ్యాపారస్తులు కూడా అధిక లాభాలను పొందుతారు. రాజకీయ రంగాల్లో వారికి మంచి ఫలితాలు ఉంటాయి. శుక్రుడి సంచారం వలన కన్యారాశి వారికి సంపద రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. వీరు శుక్రుని సంచార సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం ఉంది.  
 
ధనుస్సు రాశి వారు ఆర్థికంగా మెరుగైన స్థితిలో మీరు ఉంటారు. తలపెట్టిన కార్యాల్లో విజయాలను సాధిస్తారు. ఈ సమయంలో ఈ రాశుల వారు చాలా మంది ప్రముఖ వ్యక్తులను కలుస్తారు. భవిష్యత్తులో సన్నిహిత వ్యక్తులు మీకు మద్దతు ఇస్తారు.  
 
ఇక మకర రాశి వారి జీవితంలో పెద్ద మార్పుల వల్ల మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ విషయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భూమ్మీద ఇంకా నూకలున్నాయ్ ... ఒకే ఒక మృత్యుంజయుడు... (Video)

ఎయిరిండియా విమానం ఎలా కూలిపోయిందో చూడండి (Video)

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

08-06-25 ఆదివారం మీ దినఫలాలు - పోయిన పత్రాలు లభ్యమవుతాయి..

08-06-2025 నుంచి 14-06-2025 వరకు ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మొద్దు

07-06-2025 శనివారం దినఫలితాలు - మీ శ్రీమతి వద్ద ఏ విషయం దాచొద్దు...

Drishti Dosha: నరదృష్టితో ఇబ్బందులకు చెక్.. నుదుటన పసుపు బొట్టు.. చెవి వెనుక కాటుక?

నిర్జల ఏకాదశి 2025: ప్రత్యేక యోగాలు.. తులసికి నీరు పోయకూడదు..?

తర్వాతి కథనం
Show comments