Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబర్ 18 తర్వాత ఈ మూడు రాశుల వారికి లాభం..

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2022 (11:53 IST)
Astrology
అక్టోబర్ 18 తర్వాత జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి అంతగా కలిసిరావట్లేదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభం, తులా రాశుల అధిపతి శుక్రుడు. అటువంటి శుక్రుడు తన స్వంత రాశిలో మారడం చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఇలా శుక్రుడు తన స్థానం మారడం వల్ల ఈ రాశులకు మంచి జరిగే అవకాశం ఉంది.
 
మేషరాశి వారి రెండో ఇంటికి శుక్రుడు అధిపతి. అంటే ధనం, కుటుంబం, మాటలు, కళ్ళు వంటి వాటికి ఈ కాలంలో ఈ రాశుల వారి కెరీర్ వేగంగా పెరుగుతుంది. అనేక ఆదాయ అవకాశాలను పొందే అవకాశం ఉంది. 
 
వ్యాపారస్తులు కూడా అధిక లాభాలను పొందుతారు. రాజకీయ రంగాల్లో వారికి మంచి ఫలితాలు ఉంటాయి. శుక్రుడి సంచారం వలన కన్యారాశి వారికి సంపద రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. వీరు శుక్రుని సంచార సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం ఉంది.  
 
ధనుస్సు రాశి వారు ఆర్థికంగా మెరుగైన స్థితిలో మీరు ఉంటారు. తలపెట్టిన కార్యాల్లో విజయాలను సాధిస్తారు. ఈ సమయంలో ఈ రాశుల వారు చాలా మంది ప్రముఖ వ్యక్తులను కలుస్తారు. భవిష్యత్తులో సన్నిహిత వ్యక్తులు మీకు మద్దతు ఇస్తారు.  
 
ఇక మకర రాశి వారి జీవితంలో పెద్ద మార్పుల వల్ల మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ విషయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

06-04-2025 ఆదివారం మీ రాశిఫలాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

శ్రీరామ నవమి 2025: సీతారాముల పూజతో అంతా శుభమే.. పాలలో కుంకుమ పువ్వు వేసి?

06-04-2025 నుంచి 12-04-2025 వరకు మీ వార ఫలితాలు

05-04-2025 శనివారం మీ రాశిఫలాలు- పరిస్థితులకు తగినట్లుగా నడుచుకోండి..

05-04-2025 శనివారం మీ రాశిఫలాలు : అటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొంటారు...

తర్వాతి కథనం
Show comments