Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో దీపావళి పండుగను ఎప్పుడు జరుపుకోవాలి?

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2022 (10:48 IST)
తెలుగు రాష్ట్రాల్లో దీపావళి  పండుగను ఎప్పుడు జరుపుకోవాలనే దానిపై స్పష్టమైన వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. దీపావళికి సూర్యగ్రహణం ఏర్పడుతోంది. అయితే సూర్యగ్రహణంతో సంబంధం లేకుండా పండుగను జరుపుకోవచ్చు. అమావాస్య తిథి ప్రదోష వేళ వున్న రోజునే దీపావళి నిర్వహించాలి. అది సోమవారం సాయంత్రం వున్నందున ఆ రోజే దీపావళి పండుగను జరుపుకోవాలి. అంతేకానీ మంగళవారం సూర్యగ్రహణం కాబట్టి పూజ చేయకూడదు. 
 
దీపావళి అంటే సూర్యాస్తమయం సమయంలో చేసుకునే పండుగ కాబట్టి  అమావాస్య ఘడియలు వున్న సోమవారం రాత్రి (24తేదీన) లక్ష్మీపూజ చేసి దీపాలు వెలిగించుకోవాలి. అక్టోబర్ 24 సోమవారం రోజు చతుర్థశి తిథి సాయంత్రం ఐదు గంటల లోపు వుందని, ఐదు గంటల తర్వాత అమావాస్య ప్రారంభమవుతుంగని తెలిపారు. అక్టోబర్ 25న మంగళవారం సాయంత్రం దాదాపు 4.20 గంటలకే అమావాస్య పూర్తై పాడ్యమి మొదలవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

అన్నీ చూడండి

లేటెస్ట్

Nag Panchami 2025: నాగపంచమి రోజున నాగుల పూజ ఎందుకు.. కుండలినీ శక్తిని?

Chanakya niti: భార్యాభర్తల సంబంధం బలపడాలంటే.. చాణక్య నీతి?

Nag Panchami 2025: నాగపంచమి విశిష్టత.. ఇవి వాడకుండా వుంటే?

శ్రావణ సోమవారం... జూలై 28న తెల్లనిపువ్వులు.. బిల్వ వృక్షం కింద నేతి దీపం వెలిగిస్తే..?

28-07-2025 సోమవారం ఫలితాలు - మనోధైర్యంతో మెలగండి....

తర్వాతి కథనం
Show comments