Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్షయ తృతీయ రోజున వెల్లుల్లి, ఉల్లి తినకూడదట..

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (15:57 IST)
అక్షయ తృతీయ రోజున ఇంట్లో ఏ మూలన చీకటి పడకుండా చూసుకోవాలి. ఇంట్లో చీకటి ఉన్న చోట దీపం వెలిగించాలి. ఇది కాకుండా తులసి మొక్క, లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించాలి.
 
అక్షయ తృతీయ నాడు బ్రహ్మచర్య నియమాన్ని పాటించాలి. ఈ రోజు ప్రతీకార విషయాలకు దూరంగా ఉండాలి. వెల్లుల్లి, ఉల్లిపాయలు తినడం మానుకోవాలి. సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. ఎవరి పట్లా చెడు ఆలోచనలు లేదా కోపం తెచ్చుకోకూడదు. 
 
అక్షయ తృతీయ రోజున, కొంతమందికి తెలియకుండా కేవలం లక్ష్మిదేవిని మాత్రమే పూజిస్తారు. అయితే లక్ష్మీదేవిని విష్ణువుతో కలిపి పూజించాలి. ఇద్దరినీ విడివిడిగా పూజించడం వల్ల అశుభ ఫలితాలు ఉంటాయి. విష్ణుమూర్తిని లక్ష్మీ సమేతంగా పూజించడం వల్ల పుణ్యం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే భర్తకు అలా దగ్గరైంది.. కానీ వేధింపులకు గురిచేశాడని ఆత్మహత్య

అర కేజీ బరువుతో జన్మించిన పసికందుకు ప్రాణం పోసిన హైదరాబాద్ వైద్యులు

కేక్ కట్ చేయాల్సిన 9 యేళ్ల బాలుడు తలకొరివి పెట్టడం కలచివేసింది...

ఏపీ లిక్కర్ స్కామ్‌: నారాయణ స్వామికి నోటీసులు.. అరెస్ట్ అవుతారా?

భార్యాభర్తలు పడక గదిలో ఏకాంతంగా ఉన్నపుడు వీడియో తీసి వివాహితకు పంపారు..

అన్నీ చూడండి

లేటెస్ట్

20-08- 2025 బుధవారం ఫలితాలు - సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు...

19-08-2025 మంగళవారం ఫలితాలు - బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది...

18-08-2025 సోమవారం ఫలితాలు - శ్రావణ సోమవారం శివార్చన చేస్తే...

17-08-2025 ఆదివారం దినఫలాలు - పుణ్య కార్యాల్లో పాల్గొంటారు....

ఆదిత్యుడికి ఆరాధన చేస్తే ఫలితాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments