Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్షయ తృతీయ రోజున వెల్లుల్లి, ఉల్లి తినకూడదట..

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (15:57 IST)
అక్షయ తృతీయ రోజున ఇంట్లో ఏ మూలన చీకటి పడకుండా చూసుకోవాలి. ఇంట్లో చీకటి ఉన్న చోట దీపం వెలిగించాలి. ఇది కాకుండా తులసి మొక్క, లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించాలి.
 
అక్షయ తృతీయ నాడు బ్రహ్మచర్య నియమాన్ని పాటించాలి. ఈ రోజు ప్రతీకార విషయాలకు దూరంగా ఉండాలి. వెల్లుల్లి, ఉల్లిపాయలు తినడం మానుకోవాలి. సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. ఎవరి పట్లా చెడు ఆలోచనలు లేదా కోపం తెచ్చుకోకూడదు. 
 
అక్షయ తృతీయ రోజున, కొంతమందికి తెలియకుండా కేవలం లక్ష్మిదేవిని మాత్రమే పూజిస్తారు. అయితే లక్ష్మీదేవిని విష్ణువుతో కలిపి పూజించాలి. ఇద్దరినీ విడివిడిగా పూజించడం వల్ల అశుభ ఫలితాలు ఉంటాయి. విష్ణుమూర్తిని లక్ష్మీ సమేతంగా పూజించడం వల్ల పుణ్యం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

AP: ఏపీలో మే 6 నుంచి జూన్ 13 వరకు ఆన్‌లైన్ ఎంట్రన్స్ పరీక్షలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

అన్నీ చూడండి

లేటెస్ట్

How to Worship God: పూజను నిల్చుని చేయాలా? లేకుంటే కూర్చుని చేయాలా?

01-05-2025 గురువారం దినఫలితాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి...

అక్షయ తృతీయ 2025: శ్రీలక్ష్మీ మంత్ర పఠనతో అంతా సుఖమే

30-04-2015 మంగళవారం ఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Laughing Buddha: లాఫింగ్ బుద్ధుడి బొమ్మను ఇంట్లో ఏ దిశలో వుంచాలి?

తర్వాతి కథనం
Show comments