Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో రోడ్డు ప్రమాదం, తెలుగు దంపతులు మృతి

Webdunia
మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (19:11 IST)
తెలుగు దంపతులు
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. మృతులు ముషీరాబాద్ గాంధీనగర్ వాస్తవ్యులు. దివ్య ఆవుల, రాజ అనే దంపతులు డల్లాస్ నుంచి ప్రిస్కో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్టు దివ్య తండ్రి తెలియజేశారు.
 
మంగళవారం ఉదయం ప్రమాదం జరిగినట్లుగా సమాచారం వచ్చిందని, సాయంత్రం 6.30 గంటలకు ప్రమాదం జరిగినట్లుగా చెప్పారని తెలియజేశారు దివ్య బంధువులు.

ప్రమాదం జరిగిన ప్రాంతం స్కూల్ జోన్ అనీ, ఇల్లు కొనేందుకు డల్లాస్ వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టినట్టు సమాచారం. తన కూతురు దివ్యతో పాటు అల్లుడు రాజా అతని స్నేహితుడు ప్రేమ్ నాథ్‌లు ఈ ప్రమాదంలో చనిపోయారని ఆయన తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments