Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగ దొంగ... అంటూ విజయమాల్యాను తరిమిన జనం..!

Webdunia
మంగళవారం, 11 జూన్ 2019 (18:12 IST)
భారతదేశంలో బ్యాంకులను మోసం చేసి తప్పించుకు తిరుగుతున్నారు విజయమాల్యా. అది కూడా విదేశాల్లో విజయమాల్యా ఎక్కువగా ఉన్నారు. అప్పులు కట్టాల్సిన బ్యాంకు సిబ్బంది విజయమాల్యాను ప్రశ్నించినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో విజయమాల్యా డబ్బులు ఇస్తారనుకుని ఎదురుచూశారు. కానీ విజయమాల్యా ఎప్పుడూ బయటి దేశాల్లోనే తప్పించుకు తిరుగుతున్నారు.
 
అయితే నిన్న లండన్‌లో జరిగిన భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌ చూస్తూ కనిపించాడు విజయమాల్యా. మ్యాచ్ అయ్యేంతవరకు ప్రవాస భారతీయులు సహనంగా ఉన్నారు. మ్యాచ్ అయిపోయిన వెంటనే దొంగ... దొంగ.... అంటూ మాల్యాను చూపిస్తూ గట్టిగా నినాదాలు చేశారు.
 
దొంగ మాల్యా.. మా డబ్బులు మాకు ఇచ్చేయ్. బ్యాంకులకు సమాధానం చెప్పు. నువ్వు చేసేది ఏమైనా బాగుందా అంటూ నినాదాలు చేశారు ప్రవాస భారతీయులు. విజయమాల్యాను నిలదీసిన వారిలో ఎక్కువ మంది గుజరాత్‌కు చెందిన వారే ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad Realtor: అప్పులు చేసి అపార్ట్‌మెంట్ నిర్మాణం, ఫ్లాట్స్ అమ్ముడవక ఆత్మహత్య

గుజరాత్- మహిళ బట్టలు విప్పి, దాడి చేసి, మోటార్ సైకిల్ చక్రానికి కట్టి ఈడ్చుకెళ్లారు..

ఫిబ్రవరి 2న జనంలోకి జనసేన.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం

రాత్రికి రాత్రే అంతా మారిపోదు.. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్.. చంద్రబాబు

హైదరాబాద్‌లో రక్తదాన శిబిరాలను నిర్వహించిన కిస్నా డైమండ్ జ్యువెలరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

తర్వాతి కథనం
Show comments