Webdunia - Bharat's app for daily news and videos

Install App

జొమాటో కేసు: ఆ యువతి పరారైందా? జొమాటో జోకులిక్కడ

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (18:28 IST)
జొమాటో కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆర్డర్ డెలివరీ సమయంలో బోయ్ తనపై దాడి చేశాడంటూ బెంగుళూరుకు చెందిన యువతి చంద్రాణి ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనితో అతడిని అరెస్టు చేసారు. ఆపై అతడు బెయిల్ పై తిరిగివచ్చి తిరిగి చంద్రాణిపై కేసు వేశాడు.
 
తన పట్ల చంద్రాణి దురుసుగా ప్రవర్తించడమే కాకుండా తనపై షూ విసిరేసిందంటూ కేసు పెట్టాడు. ఆమె తనపై తప్పుడు ఫిర్యాదు చేయడం వల్ల తన పరువు పోయిందంటూ పేర్కొన్నాడు. దీనితో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసారు. 
 
విచారణకు హాజరు కావాలని ఆమెకి ఫోన్ చేస్తే తను ప్రస్తుతం ఇక్కడ లేననీ, మహారాష్ట్ర వెళ్లినట్లు చెప్పినట్లు సమాచారం. దీనితో మీడియాలో ఆమె పరారైందంటూ వార్తలు వస్తున్నాయి. ఇది నిజమా కాదా అనేది తేలాల్సి వుంది. ఇదిలావుంటే జొమాటో కామెడీ అంటూ నెటిజన్లు పలు వీడియోలను సృష్టించి వదులుతున్నారు. చూడండి మీరు కూడా.. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chudarshan (@chudarshan)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments