Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేవ్‌మెంట్ పైన నిద్రపోతున్న యువకుడిపై కారు ఎక్కించింది: వైకాపా ఎంపీ కూతురి అరెస్ట్

సెల్వి
మంగళవారం, 18 జూన్ 2024 (22:28 IST)
తమిళనాడు రాజధాని చెన్నై నగరం, బెసెంట్ నగర్‌లో వేగంగా కారు నడిపి ఓ యువకుడిని బలిగొన్న వైసీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు మాధురి (33) అరెస్ట్ అయ్యింది. చెన్నైలోని బీసెంట్ నగర్లో ఫుట్ ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వృత్తిరీత్యా పెయింటర్ సూర్య (24) అనే యువకుడి పై కారు దూసుకెళ్లడంతో  అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వైసీపీ రాజ్యసభ ఎంపీ కూతురుగా పోలీసులు నిర్ధారించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదానికి ముందు బెసెంట్ నగర్.. వూర్ కుప్పంకు చెందిన 22 ఏళ్ల సూర్య రోడ్డుకు సమీపంలోని ఫ్లాట్ ఫామ్‌లో నిద్రిస్తున్న నేపథ్యంలో ఆ మార్గం ద్వారా వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి సూర్యపై ఎక్కి దిగింది.
 
ఈ ఘటనలో తీవ్రగాయాలకు గురైన సూర్య.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదానికి వైసీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు మాధురి (33) అని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments