Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేవ్‌మెంట్ పైన నిద్రపోతున్న యువకుడిపై కారు ఎక్కించింది: వైకాపా ఎంపీ కూతురి అరెస్ట్

సెల్వి
మంగళవారం, 18 జూన్ 2024 (22:28 IST)
తమిళనాడు రాజధాని చెన్నై నగరం, బెసెంట్ నగర్‌లో వేగంగా కారు నడిపి ఓ యువకుడిని బలిగొన్న వైసీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు మాధురి (33) అరెస్ట్ అయ్యింది. చెన్నైలోని బీసెంట్ నగర్లో ఫుట్ ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వృత్తిరీత్యా పెయింటర్ సూర్య (24) అనే యువకుడి పై కారు దూసుకెళ్లడంతో  అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వైసీపీ రాజ్యసభ ఎంపీ కూతురుగా పోలీసులు నిర్ధారించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదానికి ముందు బెసెంట్ నగర్.. వూర్ కుప్పంకు చెందిన 22 ఏళ్ల సూర్య రోడ్డుకు సమీపంలోని ఫ్లాట్ ఫామ్‌లో నిద్రిస్తున్న నేపథ్యంలో ఆ మార్గం ద్వారా వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి సూర్యపై ఎక్కి దిగింది.
 
ఈ ఘటనలో తీవ్రగాయాలకు గురైన సూర్య.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదానికి వైసీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు మాధురి (33) అని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments