Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీలో వైకాపా విలీనం.. డికె శివ కుమార్‌కు జగన్ కలిశారా?

సెల్వి
సోమవారం, 1 జులై 2024 (13:58 IST)
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తన పార్టీని భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేయాలని యోచిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. 
 
కేసుల భయం కారణంగా ఇప్పటికే కర్ణాటకలోని కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపారని టాక్. ఈ పుకార్లలో ఎటువంటి రుజువు లేనప్పటికీ, కొన్ని వార్తా పత్రికలు జగన్, కర్ణాటక డిప్యూటీ సిఎం డికె శివ కుమార్ ఫోటోను కూడా ప్రచురించాయి.
 
దీనిపై స్పందించిన డీకే శివ కుమార్ తాను జగన్ మోహన్ రెడ్డిని కలవలేదని, ప్రస్తుతం జరుగుతున్న పుకార్లను నమ్మవద్దని స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డితో ఫేక్ ఫోటోలు ప్రచారం చేస్తున్నారని, వారి వాదనల్లో వాస్తవం లేదని డికె కన్నడలో రాశారు. జగన్ పులివెందులలో పర్యటించిన వెంటనే బెంగళూరులోని తన నివాసానికి వెళ్లడమే ఈ పుకార్లకు కారణంగా నిలిచాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments