Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీలో వైకాపా విలీనం.. డికె శివ కుమార్‌కు జగన్ కలిశారా?

సెల్వి
సోమవారం, 1 జులై 2024 (13:58 IST)
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తన పార్టీని భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేయాలని యోచిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. 
 
కేసుల భయం కారణంగా ఇప్పటికే కర్ణాటకలోని కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపారని టాక్. ఈ పుకార్లలో ఎటువంటి రుజువు లేనప్పటికీ, కొన్ని వార్తా పత్రికలు జగన్, కర్ణాటక డిప్యూటీ సిఎం డికె శివ కుమార్ ఫోటోను కూడా ప్రచురించాయి.
 
దీనిపై స్పందించిన డీకే శివ కుమార్ తాను జగన్ మోహన్ రెడ్డిని కలవలేదని, ప్రస్తుతం జరుగుతున్న పుకార్లను నమ్మవద్దని స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డితో ఫేక్ ఫోటోలు ప్రచారం చేస్తున్నారని, వారి వాదనల్లో వాస్తవం లేదని డికె కన్నడలో రాశారు. జగన్ పులివెందులలో పర్యటించిన వెంటనే బెంగళూరులోని తన నివాసానికి వెళ్లడమే ఈ పుకార్లకు కారణంగా నిలిచాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments