Webdunia - Bharat's app for daily news and videos

Install App

లెక్కింపు పూర్తికాకుండానే ఓటమిని అంగీకరించిన యశ్వంత్ సిన్హా

Webdunia
గురువారం, 21 జులై 2022 (21:53 IST)
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము విజయం సాధించారు. ఈ నెల 18వ తేదీన జరిగిన రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 11 గంటల నుంచి చేపట్టారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత తుది ఫలితాలను ప్రకటించారు. ఇక్కడ విచిత్రమేమిటంటే.. ఈ ఓట్ల లెక్కింపు పూర్తికాకుండానే ఆమె సమీప ప్రత్యర్థి, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తన ఓటమిని అంగీకరించారు. 
 
గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అధికార పక్షానికి పూర్తి స్థాయిలో మెజారిటీ ఉందని తెలిసి కూడా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన యశ్వంత్ సిన్హా ఓటు హక్కు కలిగిన ప్రజా ప్రతినిధులు ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలని విజ్ఞప్తి చేసిన విషయం తెల్సిందే. 
 
తాజా ఎన్నికల్లో ఓటమిని ఖరారు కాగానే విజేత ద్రౌపది ముర్ముకు ఆయన అభినందలు తెలిపారు. భారత రాష్ట్రపతిగా విధి నిర్వహణలో నిర్భయంగా, నిష్పక్షిపాతంగా నిర్ణయాలు తీసుకోవాలంటూ ఆయన ముర్ముకు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments