Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రమాదకర స్థాయిలో యమునా నది నీటిమట్టం.. డేంజర్‌లో సీఎం హౌస్..!

Webdunia
గురువారం, 13 జులై 2023 (13:17 IST)
Delhi Floods
ఢిల్లీని వరదలు ముంచెత్తాయి. గురువారం ఉదయం 7 గంటలకు యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయిని చేరుకుంది. నీటిమట్టం 208 మీటర్లను అధిగమించింది. తద్వారా 1978లో 207.49 మీటర్ల గరిష్ట స్థాయి రికార్డును బ్రేక్ చేసింది. అంతకుముందు రోజు రాత్రి 9 గంటల నాటికి, నది 207.95 మీటర్ల వద్ద ప్రవహిస్తోంది. 
 
నదుల్లో పెరుగుతున్న నీటి మట్టాలు వరదలకు దారితీశాయి. ముఖ్యంగా రింగ్ రోడ్డుపై ప్రభావం చూపింది. ఫలితంగా, మజ్ను కా తిలాను కాశ్మీరీ గేట్ ISBTతో అనుసంధానించే విభాగం మూసివేయబడింది. ముఖ్యంగా, ప్రభావిత ప్రాంతంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం, ఢిల్లీ అసెంబ్లీకి కేవలం 500 మీటర్ల దూరంలో ఉంది. 
 
నివాసితుల భద్రతను నిర్ధారించడానికి, అధికారులు మొత్తం 16,564 మందిని ఖాళీ చేయించారు. వారిలో, దాదాపు 14,534 మంది వ్యక్తులు ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాంతాలలో ఫ్లైఓవర్‌ల క్రింద ఆశ్రయం పొందారు. లోతట్టు ప్రాంతాలు, కాలనీలు, మార్కెట్‌లలో వరదల నుంచి ప్రజలను రక్షించడం జరిగిందని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments