Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ స్టూడెంట్స్ డే 2021 : కలాం దేశ ప్రజలకు స్ఫూర్తి : ప్రధాని మోడీ

Webdunia
శుక్రవారం, 15 అక్టోబరు 2021 (11:21 IST)
భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ క‌లాం 90వ జ‌యంతి వేడుక‌ల సందర్భంగా ప్ర‌ధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
'అబ్దుల్ క‌లాం దేశం కోసం త‌న జీవితాన్ని అంకితం చేశార‌ంటూ గుర్తుచేశారు. దేశాన్ని స‌మ‌ర్థ‌వంతంగా మార్చేందుకు క‌లాం కృషి చేశార‌ని కొనియాడారు. దేశ ప్ర‌జ‌ల‌కు అబ్దుల్ క‌లాం స్ఫూర్తిగా నిలుస్తారు' అని మోడీ వ్యాఖ్యానించారు. 
 
మరోవైపు, అబ్దుల్ కలాం జయంతిని ప్రపంచ విద్యార్థుల డే (వరల్డ్ స్టూడెంట్స్ డే)గా నిర్వహిస్తున్నారు. ఇది గత 2010 నుంచి పాటిస్తున్నారు. ఒక శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, లెక్చరర్‌గా రచయితగా, మంచి వక్తగా, ఒక దేశాధినేతగా ఇలా అనే విధాలుగా రాణించారు. 
 
ఈయన భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా పని చేశారు. గత 2002 నుంచి 2007 వరకు ఈయన రాష్ట్రపతిగా ఉండి, పీపుల్స్ ప్రెసిడెంట్‌గా ప్రశంసలు అందుకున్నారు. అందుకే, ఐక్యరాజ్యసమితి కూడా కలాం పుట్టిన రోజును వరల్డ్ స్టూడెంట్స్ డే గా అధికారికంగా ప్రకటించింది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడికెళ్లినా ఆ దిండుతో పాటు జాన్వీ కపూర్ ప్రయాణం.. ఎందుకు?

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

భార్య చీపురుతో కొట్టిందన్న అవమానంతో టీవీ నటుడి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments