Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తాకోడళ్లపై అత్యాచారయత్నం.. టాయ్‌లెట్ కోసం వెళ్తే.. ముగ్గురు యువకులు?

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (12:06 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా తమిళనాడు, అరియలూరు జిల్లాలో టాయ్‌లెట్ కంటూ వెళ్లిన ఓ మహిళపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి ఒడిగట్టారు. అరియలూరు జిల్లా, రాయల్ సిటీకి చెందిన ఇందిరాగాంధీకి రంజిత అనే కోడలు వుంది. వీరిద్దరూ ఆస్పత్రికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా.. ఇందిరాగాంధీ టాయ్‌లెట్ కోసం పక్కకు వెళ్లారు. 
 
ఆ సమయంలో రంజిత బ్రిడ్జికి పక్కన అత్త కోసం వేచి వుండగా, ఇందిరాగాంధీపై ముగ్గురు యువకులు అత్యచార యత్నానికి పాల్పడ్డారు. ఆమె అరవడంతో ఆమెను కాపాడేందుకు వచ్చిన రంజితపై కూడా ముగ్గురు యువకులు అత్యాచారయత్నం చేశారు. 
 
వీరి అరుపులకు ఆ మార్గంలో వెళ్లిన వ్యక్తులు అత్తాకోడళ్లను కాపాడారు. అంతే పారిపోయిన ముగ్గురు వ్యక్తుల్లో ఒక యువకుడిని మాత్రమే పట్టుకోగలిగారు స్థానికులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments