Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తాకోడళ్లపై అత్యాచారయత్నం.. టాయ్‌లెట్ కోసం వెళ్తే.. ముగ్గురు యువకులు?

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (12:06 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా తమిళనాడు, అరియలూరు జిల్లాలో టాయ్‌లెట్ కంటూ వెళ్లిన ఓ మహిళపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి ఒడిగట్టారు. అరియలూరు జిల్లా, రాయల్ సిటీకి చెందిన ఇందిరాగాంధీకి రంజిత అనే కోడలు వుంది. వీరిద్దరూ ఆస్పత్రికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా.. ఇందిరాగాంధీ టాయ్‌లెట్ కోసం పక్కకు వెళ్లారు. 
 
ఆ సమయంలో రంజిత బ్రిడ్జికి పక్కన అత్త కోసం వేచి వుండగా, ఇందిరాగాంధీపై ముగ్గురు యువకులు అత్యచార యత్నానికి పాల్పడ్డారు. ఆమె అరవడంతో ఆమెను కాపాడేందుకు వచ్చిన రంజితపై కూడా ముగ్గురు యువకులు అత్యాచారయత్నం చేశారు. 
 
వీరి అరుపులకు ఆ మార్గంలో వెళ్లిన వ్యక్తులు అత్తాకోడళ్లను కాపాడారు. అంతే పారిపోయిన ముగ్గురు వ్యక్తుల్లో ఒక యువకుడిని మాత్రమే పట్టుకోగలిగారు స్థానికులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments