Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైసిరెడ్డిపల్లిలో అదృశ్యమైన అమ్మాయిని కూడా చంపేసిన సైకో శ్రీనివాస్ రెడ్డి

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (12:04 IST)
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో మైసిరెడ్డిపల్లిలో నాలుగేళ్ళ క్రితం అదృశ్యమైన అమ్మాయి కూడా హత్యకు గురైంది. దీన్నికూడా సైకో శ్రీనివాస్ రెడ్డే చేశాడని పోలీసులు వెల్లడించారు.  
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నాలుగేళ్ళ క్రితం బొమ్మలరామారం సమీపంలోని మైసిరెడ్డిపల్లిలో కల్పన అనే యువతి అదృశ్యమైంది. ఆమె ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. ఈ అమ్మాయిని కూడా సైకో శ్రీనివాస్ రెడ్డే రేప్ చేసి హత్య చేశాడని రాచకొండ పోలీసు వర్గాలు తేల్చాయి. 
 
రెండు రోజుల నుంచి శ్రీనివాస్ రెడ్డిని విచారిస్తున్న పోలీసులు, ఇప్పటికే శ్రావణి, మనీషా అనే ఇద్దరు అమ్మాయిలను హత్య చేసినట్టు తేల్చారు. నాలుగేళ్ల నాడు కనిపించకుండాపోయిన కల్పన విషయంలోనూ ఇతని ప్రమేయం ఉండవచ్చని భావించి, ఆ దిశగా విచారణ చేసిన పోలీసులు నిజాన్ని కక్కించారు. 
 
ఈ విషయం గ్రామంలో తెలియగానే ప్రజలు బీభత్సం సృష్టించారు. కల్పన అదృశ్యమైనట్టు అప్పుడే ఫిర్యాదు చేసినా, పోలీసులు పట్టించుకోలేదని, కల్పన మృతికి అప్పటి బొమ్మలరామారం ఎస్ఐ, యాదగిరిగుట్ట సీఐ కారణమంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తాము ముగ్గురు బిడ్డలను కోల్పోయామని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments