Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైసిరెడ్డిపల్లిలో అదృశ్యమైన అమ్మాయిని కూడా చంపేసిన సైకో శ్రీనివాస్ రెడ్డి

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (12:04 IST)
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో మైసిరెడ్డిపల్లిలో నాలుగేళ్ళ క్రితం అదృశ్యమైన అమ్మాయి కూడా హత్యకు గురైంది. దీన్నికూడా సైకో శ్రీనివాస్ రెడ్డే చేశాడని పోలీసులు వెల్లడించారు.  
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నాలుగేళ్ళ క్రితం బొమ్మలరామారం సమీపంలోని మైసిరెడ్డిపల్లిలో కల్పన అనే యువతి అదృశ్యమైంది. ఆమె ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. ఈ అమ్మాయిని కూడా సైకో శ్రీనివాస్ రెడ్డే రేప్ చేసి హత్య చేశాడని రాచకొండ పోలీసు వర్గాలు తేల్చాయి. 
 
రెండు రోజుల నుంచి శ్రీనివాస్ రెడ్డిని విచారిస్తున్న పోలీసులు, ఇప్పటికే శ్రావణి, మనీషా అనే ఇద్దరు అమ్మాయిలను హత్య చేసినట్టు తేల్చారు. నాలుగేళ్ల నాడు కనిపించకుండాపోయిన కల్పన విషయంలోనూ ఇతని ప్రమేయం ఉండవచ్చని భావించి, ఆ దిశగా విచారణ చేసిన పోలీసులు నిజాన్ని కక్కించారు. 
 
ఈ విషయం గ్రామంలో తెలియగానే ప్రజలు బీభత్సం సృష్టించారు. కల్పన అదృశ్యమైనట్టు అప్పుడే ఫిర్యాదు చేసినా, పోలీసులు పట్టించుకోలేదని, కల్పన మృతికి అప్పటి బొమ్మలరామారం ఎస్ఐ, యాదగిరిగుట్ట సీఐ కారణమంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తాము ముగ్గురు బిడ్డలను కోల్పోయామని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments