Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా టీచర్‌ను పొలంలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసి అర్థనగ్నంగా...

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (13:49 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరదాబాదులో దారుణం చోటుచేసుకుంది. పైపట్‌పురా గ్రామంలోని శివారు పొలాల్లో అర్థనగ్నంగా పడి వున్న మహిళ శవం చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసారు. హత్య గావింపపడిన మహిళ ప్రైవేటు ఉపాధ్యాయురాలుగా గుర్తించారు. శనివారం నాడు ట్యూషన్ చెప్పేందుకు బయటకు వెళ్లిన ఉపాధ్యాయురాలు తిరిగి ఇంటికి రాలేదు. దీనితో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈలోగా గ్రామంలోని శివారు ప్రాంతంలో అర్ధనగ్నంగా గుర్తు తెలియని మహిళ మృతదేహం వుందని పోలీసులకు సమాచారం అందింది.
 
మృతదేహంపై గాయాలున్నట్లు గుర్తించారు. అక్కడ కొంత పెనుగులాట జరిగిన ఆనవాళ్లు కనిపించాయి. దీనితో టీచర్ పైన కొందరు దాడి చేసి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టి ఆ తర్వాత హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోస పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments