Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య నల్లగా వున్నావంటూ భర్త వేధింపులు.. భార్య ఏం చేసిందంటే?

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (09:33 IST)
భార్య నల్లగా వున్నావంటూ భర్త హింసించేవాడు. అయితే భర్త వేధింపులకు కంట్రోల్ తప్పింది. ఆదివారం రాత్రి కూడా భర్తతో గొడవ జరిగింది. భర్త పడుకున్న తర్వాత.. ఒక గొడ్డలి తీసుకుంది. అతనిపై ఇష్టమొచ్చినట్లు దాడిచేసింది. అంతేకాకుండా... భర్త పురుషాంగాన్ని కూడా కోసేసింది.
 
వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో షాకింగ్ జరిగింది. స్థానికంగా అమలేశ్వర్ గ్రామంలో అనంత్ సోన్వానీ తన భార్య సంగీతతో కలిసి ఉంటున్నాడు. ఇద్దరు మొదట్లో బాగానే కలిసి ఉండేవారు. 
 
అయితే.. కొన్నిరోజులుగా అనంత్ తన భార్యను నల్లగా ఉన్నావంటూ వేధిస్తుండేవాడు. ఆమె శరీరంపై మచ్చలున్నాయని టార్చర్ చేసేవాడు. తరచుగా అసభ్యంగా పిలిచేవాడు. దీంతో ఇద్దరి మధ్య చాలాసార్లు గొడవ కూడా జరిగింది. ఈ క్రమంలో ఆమె భర్త వేధింపులకు కంట్రోల్ తప్పింది. 
 
ఆ తర్వాత.. ఏం తెలియనట్లు పడుకుంది. ఉదయాన్నే తన భర్తను ఎవరో చంపేశారని కొత్త నాటకానికి తెరలేపింది. అయితే.. అక్కడికి చేరుకున్న పోలీసులు భార్య కదలికలు అనుమానస్పదంగా ఉండటంతో ఆమెను అదుపులోనికి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments