Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక అవార్డు

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (09:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. పోర్టు ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధిలో ఏపీ అగ్రభాగంలో నిలిచింది. దీంతో టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ అవార్డును ప్రదానం చేసింది. పోర్టుల నిర్మాణంలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంలో ఎంపికైనందుకు ఈ అవార్డును ప్రదానం చేసింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ అవార్డును అందుకున్నారు. 
 
రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పోర్టులను నిర్మిస్తున్న కారణంగానే ఈ అవార్డుకు ఏపీ ఎంపికైంది. పోర్టు ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన ఏపీలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ అవార్డుకు ఎంపిక చేసి ప్రదాన చేసింది. 
 
మంగళవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో దీన్ని అందజేశారు. ఏపీ ప్రభుత్వం తరపున రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్, మారిటైం డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్‌లు ఈ అవార్డును అందుకున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments