Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూప వర్సెస్ రోహిణి సింధూరి.. వీరిద్దరి సంగతేంటి?

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (13:11 IST)
ఐపీఎస్ అధికారిణి రూప ప్రస్తుతం కర్ణాటక హస్తకళల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి కర్ణాటకలోని ముజరాయి, దేవాదాయ శాఖ కమిషనర్‌గా ఉన్నారు. ఈమె నెట్టింట పోస్టు చేసిన ఫోటోలు వివాదానికి కారణమైంది. 
 
కర్ణాటకలో ఇద్దరు మహిళా ఉన్నతాధికారుల మధ్య తారాస్థాయికి చేరింది. ఈ వివాదం కర్ణాటకలో ఇద్దరు మహిళా ఉన్నతాధికరుల మధ్య వివాదానికి దారితీసింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న వారిలో ఐపీఎస్ అధికారిణి రూప ఒకరు కాగా, మరొకరు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి. 
 
రోహిణి సింధూరిపై ఫిర్యాదులు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, రోహిణితో పాటు ఆమెకు సహకరించిన వారిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
 
రోహిణి సింధూరికి లేఖలు రాయడం వంటి అనేక సందర్భాల్లో తాను, తన భర్త ఐఏఎస్ అధికారి మౌనీష్ మౌద్గిల్ సహాయం చేశామని రూప పేర్కొన్నారు. కానీ, ఈ రోజుల్లో రోహిణి ప్రవర్తన మారిందని, రోహిణి తన హద్దులు దాటిందని రూప ఆరోపించారు.
 
రూపా చేసిన ఆరోపణలపై స్పందించిన రోహిణి సింధూరి సర్వీస్ కండక్ట్ రూల్స్‌ను ఉల్లంఘించినందుకు రూపపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదుతో అప్పిలేట్ అథారిటీ తలుపులు తట్టుతామని ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.   ఐపీసీలోని పలు సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటామని రోహిణి సింధూరి రూపను హెచ్చరించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments