Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళపై ప్రియుడితో అత్యాచారం చేయించిన మరో ప్రియురాలు

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (17:17 IST)
ఆమె కూడా తనలాంటి మహిళ అనే కనికరం కూడా లేకుండా ఆ మహిళపై తన ప్రియుడుతో అత్యాచారం చేయించింది. పుట్టిన రోజు వేడుకకు రమ్మని పిలిచి ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌ జిల్లా వాలివ్‌లో జరిగింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, ముంబైలోని కండివలికి చెందిన ఓ యువతి(27) ఫిబ్రవరి 13వ తేదీన పుట్టినరోజు వేడుకలు జరుపుకుందాం రమ్మని తన స్నేహితురాలని తనతోపాటు ఇంటికి తీసుకువెళ్లింది. 
 
తన స్నేహితుడిని కూడా అక్కడికి రమ్మని పురమాయించింది. వేడుక జరుగుతుండగా ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం వారిద్దరూ శీతలపానీయంలో మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చారు. బాధితురాలు స్పృహ తప్పి పడిపోవడంతో నిందితురాలి సహాయంతో అతడు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించారు. కానీ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments