Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే కాన్పులో నలుగురు బిడ్డలు .. తల్లీబిడ్డలు క్షేమం

Webdunia
ఆదివారం, 20 అక్టోబరు 2019 (15:32 IST)
కర్నాటక రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. రాష్ట్రంలోని విజయపుర పట్టణానికి చెందిన మహిళ ఒకే కాన్పులో ప్రసవించింది. స్థానిక ముసునూరు మల్టీ స్పెషాలిటీ అసుపత్రిలో ఓ తల్లి ఒకే కాన్పులో నాలుగురు బిడ్డలకు జన్మ నిచ్చింది. 
 
వీరిలో ఇద్దరు మగ, ఇద్దరు ఆడ శిశువులు. తల్లి దాలి బాయితో పాటు నలుగురు పిల్లలకు కూడా క్షేమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి 12 గంటలకు ఆమె‌కు డెలివరీ అయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments