Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్కింటి వ్యక్తితో కారులో వెళ్లిన రేష్మా అనుమానాస్పద మృతి?

Webdunia
శనివారం, 18 మే 2019 (09:28 IST)
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ మహిళా నేత అనుమానాస్పదంగా చనిపోయారు. పక్కింటి వ్యక్తితో కలిసి కారులో వెళ్లి ఆమె శవమై తేలింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి మృతి వెనుక ఉన్న కారణాలపై ఆరా తీస్తున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రేష్మా పడెకనురా కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో కీలక మహిళ నేతగా ఉన్నారు. ఆమె మృతదేహం కొల్హార్‌కు సమీపంలో గల కృష్ణానదిలోని నీటిపై తేలుతూ కనిపించింది. 
 
ఇదే విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు... అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేష్మా మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. 
 
శుక్రవారం పక్కింటి వ్యక్తితో కలిసి తన కారులో ఆమె బయటకు వెళ్లినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆమె శవమై నదిలో తేలింది. కాగా, 2013లో జేడీఎస్ పార్టీ తరపున తనకు సీటు కేటాయించకపోవడంతో ఆమె అసంతృప్తి చెందారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జేడీఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి క్రియాశీలకంగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments