Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యనగరి అందాలు చూపిస్తానని భార్యను తీసుకొచ్చీ...

Webdunia
శనివారం, 18 మే 2019 (09:05 IST)
ఒడిషా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. హైదరాబాద్ అందాలు చూపిస్తానని భార్యను నమ్మించి తీసుకొచ్చి లాడ్జీలో హతమార్చి గుట్టుచప్పుడు కాకుండా పారిపోయాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఒడిషా రాష్ట్రంలోని బరంపూర్‌కు చెందిన ప్రశాంత్‌ కుమార్‌(32), మధు సుమిత(27) భార్యభర్తలు. వీరిద్దరూ హైదరాబాద్ అందాలు చూసేందుకు వచ్చారు. తొలుత ఈ టూర్‌కు భార్య సమితరానని మొండికేసింది. కానీ, ఆమెకు మాయమాటలు చెప్పి నమ్మించి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. 
 
వారిద్దరూ అఫ్జల్‌గంజ్‌లోని శ్రీసాయి లాడ్జిలో రూమ్‌ తీసుకుని బసచేశారు. ఈ క్రమంలో సుమితను హత్య చేసిన ప్రశాంత్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయాన్ని లాడ్జి సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం బయటకు పొక్కింది. కాగా, తమ బిడ్డను ప్రశాంత్ హత్య చేసి పరారయ్యాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments