Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానిపై సినీ నటి, ఎంపీ దివ్య సెటైర్లు.. రాహుల్ గాంధీ సైలెంట్‌గా వుంటారా?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సినీ నటి, కాంగ్రెస్ ఎంపీ దివ్య స్పందన ట్విట్టర్లో సెటైర్లు పేల్చారు. ఈ ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కర్ణాటకలో జరిగిన ఓ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.

Webdunia
సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (16:52 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సినీ నటి, కాంగ్రెస్ ఎంపీ దివ్య స్పందన రమ్య ట్విట్టర్లో సెటైర్లు పేల్చారు. ఈ ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కర్ణాటకలో జరిగిన ఓ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ... పండ్లు, కూరగాయలును సాగుబడి చేస్తున్న రైతులకు తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. టమోటా, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు పండించే సాగుబడి చేసే వారికి ''టాప్'' స్థానం ఇస్తామని మోదీ వ్యాఖ్యానించారు. 
 
మోదీ టాప్‌ను ''POT"గా మార్చిన దివ్య.. మత్తులో మాట్లాడితే వ్యవహారం ఇలానే వుంటుందని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. మరోవైపు ప్రధానిపై సెటైర్లు విసిరిన దివ్యపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చర్యలు తీసుకుంటారా అంటూ బీజేపీకి చెందిన ఐటీ వింగ్ హెడ్ అమిత్ మాల్వియా ప్రశ్నించారు. ఈ ట్వీట్స్‌పై నెటిజన్లు సైతం వివిధ కామెంట్లతో స్పందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments