Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మవారికి చుడీదార్ అలంకరణ.. పూజారులపై వేటు.. ఎక్కడ?

తమిళనాడులోని నాగై జిల్లాలో అమ్మవారికి పట్టువస్త్రాలంకరణను పక్కనబెట్టి శాస్త్రాలకు విరుద్ధంగా చుడీదార్ వస్త్రంతో అలంకరించిన పూజారులు సస్పెన్షన్‌కు గురయ్యారు. కాశీకి సమానమైన ఆలయంగా పేరున్న శివాలయాల్లో

Webdunia
సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (16:16 IST)
తమిళనాడులోని నాగై జిల్లాలో అమ్మవారికి పట్టువస్త్రాలంకరణను పక్కనబెట్టి  శాస్త్రాలకు విరుద్ధంగా చుడీదార్ వస్త్రంతో అలంకరించిన పూజారులు సస్పెన్షన్‌కు గురయ్యారు. కాశీకి సమానమైన ఆలయంగా పేరున్న శివాలయాల్లో మయిలాడుదురైలోని శివాలయం ఒకటి. ఇక్కడ అమ్మవారు నెమలి రూపంలో పరమేశ్వరుడిని పూజించినట్లు పురాణాలు చెప్తున్నాయి.
 
ఈ నేపథ్యంలో మయిలాడుదురైలోని మయూరనాధ ఆలయంలో అభయాంబికగా వెలసిన అమ్మవారికి చుడీదార్ అలంకరణ చేశారు... పూజారులు. ఈ ఆలయంలోని అమ్మవారు చుడీదార్ అలంకరణలో భక్తులు దర్శనమివ్వడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక అమ్మవారికి చుడీదార్ అలంకరణ చేసిన పూజారులు రాజ్, కల్యాణం అనే ఇద్దరిని ఆలయ నిర్వాహకులు సస్పెండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments