Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా మొగుడు పడకగదిలోకి రావడం లేదు, భర్తపై భార్య ఫిర్యాదు

Webdunia
గురువారం, 9 జనవరి 2020 (21:58 IST)
భర్త బలవంతపు బ్రహ్మచర్యం పాటిస్తూ తనకు సంసారసుఖం లేకుండా చేశాడని ఓ భార్య సాక్షాత్తు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఈ ఘటన సంచలనంగా మారుతోంది. అహ్మదాబాద్ నగరంలోని దానిలిండా ప్రాంతానికి చెందిన ఒక మహిళ సర్గేజ్ ప్రాంతానికి చెందిన 25 యేళ్ళ యుకువడిని 2016వ సంవత్సరం మే 14వ తేదీన పెళ్ళి చేసుకుంది.
 
2018వ సంవత్సరంలో తమకు మొదటి బిడ్డ పుట్టాక భర్త తనకు పడక సుఖం లేకుండా చేస్తూ బలవంతపు బ్రహ్మచర్యం పాటిస్తున్నాడని వివాహితన తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతోపాటు పడకగదిలోకి రమ్మని పిలిస్తే చాలు తన భర్త ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపోతున్నాడని.. తనను కొడుతున్నాడని భార్య పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో తెలిపింది.
 
కొన్ని నెలల కిందట తన కుమారుడికి ఆరోగ్యం బాగా లేకున్నా కనీసం మందులు కూడా కొనివ్వలేదని భార్య ఫిర్యాదు చేసింది. తన భర్త తనను పట్టించుకోవడం లేదని చెప్పడంతో పోలీసులు గృహ హింస చట్టం, వేధింపుల కింద భర్తపై కేసు నమోదు చేసి భర్తను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments