Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త చికెన్ తిన్నాడని భార్య ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (06:37 IST)
భర్త చికెన్ తినడంతో అతడి భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఛత్తీస్ గఢ్ సూరజ్ పూర్ లో చోటు చేసుకుంది. కరౌదా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆగస్టు 22 న తన పొరుగున ఉన్న బంధువుల ఇంట్లో చికెన్ తిన్నాడు.

అయితే అది శ్రావణ మాసం చివరి రోజు కావడంతో పాటు రాఖీ పౌర్ణమి కావడం వల్ల మాంసం తినవద్దని భార్య వారించింది.

అయినా భార్య మాటలను పట్టించుకోని భర్త చికెన్ కర్రీ తిన్నాడు. దీంతో మనస్తాపం చెందిన భార్య మనీషా సింగ్ (19) ఇంట్లో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
 
ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన మనీషా సింగ్ ను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. కాగా సాధారణంగా కొంత మంది ప్రజలు శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినకూడదనే నియమాలను పాటిస్తారనే సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments