Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత ఆస్తుల్ని పర్యవేక్షించేది ఎవరో? జూన్‌లో తేలిపోతుందా?

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (16:16 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులను ఇకపై పర్యవేక్షించేంది ఎవరనే దానిపై విచారణ జరుగుతోంది. జూన్ ఆరో తేదీ నుంచి చెన్నై హైకోర్టులో దీనిపై విచారణ ప్రారంభం కానుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక పర్యవేక్షకుడిని నియమించాలని అన్నాడీఎంకే నేతలు పుగళేంది, జానకీరామన్‌లు చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఈ పిటిషన్‌లో జయలలిత ఆస్తులతో దీప, దీపక్‌లకు జయమ్మ ఆస్తులతో సంబంధం లేదన్నారు. అయితే జయమ్మ మేనకోడలు దీప తరపు లాయర్లు జయలలిత ఆస్తులు తమకే సొంతం అని వాదించారు. కానీ మరో కేసులో జయలలిత ఆస్తులు రూ.10.12 కోట్లు అని.. ఆదాయ పన్ను రూ.6.62 కోట్లు వున్నాయని తెలిసింది. దీంతో ఈ కేసులో తుది దశ విచారణ జూన్ ఆరో తేదీ నుంచి ప్రారంభం కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments