Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత ఆస్తుల్ని పర్యవేక్షించేది ఎవరో? జూన్‌లో తేలిపోతుందా?

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (16:16 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులను ఇకపై పర్యవేక్షించేంది ఎవరనే దానిపై విచారణ జరుగుతోంది. జూన్ ఆరో తేదీ నుంచి చెన్నై హైకోర్టులో దీనిపై విచారణ ప్రారంభం కానుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక పర్యవేక్షకుడిని నియమించాలని అన్నాడీఎంకే నేతలు పుగళేంది, జానకీరామన్‌లు చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఈ పిటిషన్‌లో జయలలిత ఆస్తులతో దీప, దీపక్‌లకు జయమ్మ ఆస్తులతో సంబంధం లేదన్నారు. అయితే జయమ్మ మేనకోడలు దీప తరపు లాయర్లు జయలలిత ఆస్తులు తమకే సొంతం అని వాదించారు. కానీ మరో కేసులో జయలలిత ఆస్తులు రూ.10.12 కోట్లు అని.. ఆదాయ పన్ను రూ.6.62 కోట్లు వున్నాయని తెలిసింది. దీంతో ఈ కేసులో తుది దశ విచారణ జూన్ ఆరో తేదీ నుంచి ప్రారంభం కానుంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments