భువనేశ్వర్ పార్క్‌లోని 14 ఏళ్ల తెల్లపులి స్నేహ మృతి

సెల్వి
శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (20:55 IST)
White tigress Sneha
భువనేశ్వర్ శివార్లలోని నందన్‌కనన్ జూలాజికల్ పార్క్‌లో 14 ఏళ్ల తెల్లపులి స్నేహ మృతి చెందింది. ఈ తెల్లపులి గురువారం అస్వస్థతకు గురైంది. ఆ పులికి మందులు కూడా వాడారు. ఆమె వృద్ధాప్య వ్యాధులతో బాధపడింది. వేసవి వేడిగాలుల కారణంగా ఆమె పరిస్థితి మరింత దిగజారిందని.. ఆమెకు సెలైన్, మందులు వేసినా శుక్రవారం ఉదయం మృతి చెందింది.  
 
స్నేహా ఆగష్టు 5, 2016న మౌసుమి (ఆడ), చిను (మగ), అరుదైన మెలనిస్టిక్ విక్కీ (మగ) అనే మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె రెండవ గర్భధారణ సమయంలో లవ, కుశలకు జన్మనిచ్చింది. 
 
మార్చి 28, 2021న, ఆమె రాకేష్, రాకీ, బన్షి అనే మూడు సాధారణ మగ పులి పిల్లలకు జన్మనిచ్చింది. అయితే శుక్రవారం స్నేహా అనే తెల్లపులి ప్రాణాలు కోల్పోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments