Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్‌డౌన్ సమయంలో భారతీయులు ఎక్కువగా కొనుగోలు చేసిన వస్తువు ఏంటి?

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (15:04 IST)
భారత్‌లో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం కోసం లాక్‌డౌన్ కొనసాగించిన విషయం తెలిసినదే. లాక్ డౌన్ రోజుల్లో చాలావరకు దుకాణాలు మూసి వేయడం, ప్రజలు బయట తిరగడానికి అనుమతించక పోవడం వంటి కారణాల వలన ప్రజలు ఆన్లైన్ షాపింగ్ పైన అధికంగా మొగ్గు చూపారు.
 
తాజాగా జరిపిన ఓ అధ్యయనంలో భారతీయులు లాక్ డౌన్ సందర్భంలో ఏమేమి కొన్నారన్న విషయం వెల్లడైంది. అత్యధికంగా 55 శాతం మంది కిరాణా వస్తువులు కొన్నారట. సాధారణంగా దుకాణాలలో కొనుగోలు చేసే కిరాణా వస్తువులను కూడా ఆన్లైన్లో కొనుగోలు చేసారట.
 
ఆ తర్వాత 53 శాతం దుస్తులు, 50 శాతం ఎలక్ట్రానిక్ వస్తువులు, 44 శాతం ఔషధాలు, 60 శాతం వాహనాలు, 40 శాతం మంది ప్రయాణపు టికెట్లను బుకింగ్ చేసినట్లు అధ్యయనంలో వెల్లడైంది.
 

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments