Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో కుప్పకూలిన భారీ క్రేన్: 10 మంది మృత్యువాత

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (14:37 IST)
విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో శనివారం భారీ క్రేన్ కుప్పకూలి 10 మంది మృతి చెందారు. క్రేన్ మరమ్మతులకు గురైన కారణంగా దాన్ని తనిఖీ చేస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. క్రేన్ కూలిన సమయంలో అందులో అధికారులు మరియు ఆపరేటర్లు తనిఖీ చేస్తున్నారు. అందులో చాలామందిని చిక్కుకున్నారని పోలీసులు తెలిపారు.
 
అనేక మందిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఇప్పటివరకు కనీసం ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక సమాచారాన్ని బట్టి 10 మంది మృత్యువాత పడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments