Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుల్వామా అమరుడి శవపేటిక వద్ద సెల్ఫీ.. అల్ఫోన్స్ ఏంటిది?

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (10:44 IST)
పుల్వామా ఘటనలో అమరులైన జవాన్లకు దేశ ప్రజలంతా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ నేపథ్యంలో ఓ సీఆర్పీఎఫ్ జవాను శవపేటిక ముందు కేంద్ర మంత్రి అల్ఫోన్స్ కన్నన్ సెల్ఫీ దిగడం ప్రస్తుతం వివాదానికి తావిచ్చింది. శవపేటిక వద్ద కూడా సెల్ఫీ తీసుకునే సంప్రదాయం ఏమిటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.


వివరాల్లోకి వెళితే, అమరవీరుడు వసంతకుమార్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య సాగుతున్న వేళ, నివాళులు అర్పించేందుకు వచ్చిన అల్ఫోన్స్, సెల్ఫీలు దిగారు. ఆ ఫోటోలను నెట్టింట పోస్టు చేశారు.
 
కాగా సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పెట్టడం ఆపై విమర్శలను ఎదుర్కోవడం అల్ఫోన్స్‌కు ఇది తొలిసారి కాదు. గత సంవత్సరం కేరళను వరదలు ముంచెత్తినప్పుడు ఆశ్రయం పొందుతున్న బాధితులను కలిసిన అల్ఫోన్స్, సెల్ఫీలు దిగి పోస్ట్ చేసినప్పుడు కూడా ఆయనపై విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం పుల్వామా అమరవీరుడి శవపేటిక వద్ద సెల్ఫీ తీసుకోవడంతో ఎదుర్కొన్న విమర్శలకు అల్ఫోన్స్ ఫైర్ అయ్యారు. తాను నాలుగు దశాబ్దాలుగా ప్రజా సేవలో ఉన్నానని, తన తండ్రి కూడా సైనికుడేనని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

Imanvi: ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి ఇమాన్విని తొలగించండి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments