Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ క్షణమైనా వైకాపాలోకి టీడీపీ అమలాపురం ఎంపీ

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (09:55 IST)
సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలైన వైకాపా, టీడీపీల నుంచి వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే అధికార టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే, ఎంపీ విపక్ష వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మరో ఎంపీ కూడా ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన పేరు రవీంధ్ర బాబు. అమలాపురం ఎంపీగా కొనసాగుతున్నారు. 
 
నిజానికి కొంతకాలం క్రితం వరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి అధికార టీడీపీలోకి ఫిరాయిస్తున్న వారు మాత్రమే కనిపించారు. కానీ, ఇపుడు వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి చేరే వారి సంఖ్య ఎక్కువైంది. ఇటీవలే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌లు టీడీపీకి రాజీనామా చేసి, వైసీపీలో చేరడంతో రాష్ట్రంలో వలస రాజకీయాలు ఒక్కసారి ఊపందుకున్నాయి. 
 
తాజాగా, అమలాపురం లోక్‌సభ సభ్యుడు పండుల రవీంధ్రబాబు వైసీపీ వైపు చూస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన పార్టీ మారనున్నారన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. తాను పార్టీ మారడం లేదని ఆయన ఇటీవల వెల్లడించినప్పటికీ, కొంతకాలంగా వైసీపీ నేతలతో ఆయన చర్చలు జరుపుతూనే ఉన్నారని తెలుస్తోంది. సో.. ఆయన కూడా ఏక్షణమైనా వైకాపాలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments