రెడీ టు అటాక్... ఆదేశాల కోసం వెయిటింగ్: భారత ఎయిర్‌ఫోర్స్ చీఫ్

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (09:35 IST)
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు భారత వైమానిక దళాధిపతి బీఎస్.ధనోవా వెల్లడించారు. తాము ప్రభుత్వ ఆదేశాల కోసం వేచిచూస్తున్నట్టు తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఆదేశిస్తే ఏ క్షణమైనా పాకిస్థాన్‌పై దాడికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పాకిస్థాన్ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో 'వాయుశక్తి-2019' వైమానిక విన్యాసాలను ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ వాయుసేన శక్తి సామర్థ్యాలను చాటిచెప్పేలా శత్రువుకు గట్టి జవాబు చెప్పేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. భారత్‌ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక, పరోక్షదాడులకు పాల్పడుతోందంటూ పాక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments