Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు రూ.14 వేలు ఖర్చు చేసి 5 ఎలుకలు చంపుతున్న రైల్వే శాఖ!

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (12:55 IST)
ప్రపంచంలోని రెండో పెద్ద రవాణా వ్యవస్థగా భారతీయ రైల్వే గుర్తింపు పొందింది. అలాంటి రైళ్ళలో ప్రయాణికుల బోగీల్లో మాత్రం దుర్వాసన వస్తుంటుంది. దీనికితోడు ఎలుకలు రాజ్యమేలుతుంటాయి. ఈ ఎలుకల బెడదకు పలు సందర్భాల్లో రైళ్ళను కొన్నిగంటల పాటు నిలిపివేసిన సందర్భాలు లేకపోలేదు. 
 
అంతేకాకుండా, రైళ్లు పట్టాలపై సాఫీగా పరుగులు పెట్టాలంటే ఎన్నో సమస్యలను అధిగమించాలి. వీటిలో ప్రధానంగా సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగ్గా ఉండాలి. ఈ సిగ్నల్ కోసం వేల వైర్లు అనుసంధానమై ఉంటాయి. వీటిలో ఏ ఒక్కటి తెగిపోయినా సిగ్నలింగ్ వ్యవస్థలో అంతరాయం ఏర్పడుతుంది. సిగ్నలింగ్ వ్యవస్థలోని వైర్లను తరచూ ఎలుకలు కొరికేస్తుంటాయి. 
 
ఈ నేపథ్యంలో ఎలుకలను అంతమొందించేందుకు రైల్వేశాఖ పలు చర్యలు చేపట్టాల్సి వస్తుంటుంది. పశ్చిమ రైల్వే గడచిన మూడేళ్లలో ఎలుకలను చంపేందుకు కోటిన్నర రూపాయలను ఖర్చుచేసింది. ఇంత ఖర్చు చేసినప్పటికీ రైల్వేశాఖ ఇన్నాళ్లలో కేవలం 5,457 ఎలుకలను మాత్రం చంపగలిగింది. ఈ లెక్కన ఎలుకల నియంత్రణకు రోజుకు రూ.14 వేలు ఖర్చు చేస్తూ, కేవలం 5 ఎలుకలను చంపగలుగుతోందని తేలింది. ఆర్టీఐ నుంచి వచ్చిన ప్రశ్నకు పశ్చిమరైల్వే ఈ విధమైన సమాధానమిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments