Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.30లకు లాటరీ కొంటే.. కోటి రూపాయలు తగిలింది...

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (22:16 IST)
అదృష్టమంటే అతడిదే. ముప్పై రూపాయలు పెట్టి ఓ లాటరీ టికెట్ కొన్న అతనికి కోటి రూపాయలు తగిలింది. అయితే ముందు ఈ విషయాన్ని అతడు నమ్మలేదు. అంతే నేరుగా లాటరీ టికెట్‌తో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రక్షణ కల్పించాలని కోరాడు. 
 
వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్‌కి చెందిన మహబూబ్ రూ.30 పెట్టి ఓ లాటరీ టికెట్ కొంటే ఏకంగా కోటి రూపాయలు తగలడంతో రాత్రికి రాత్రే అతని లైఫ్ మొత్తం మారిపోయింది. షేర్‌క్రాపర్‌గా పనిచేస్తున్న మహబూబ్‌కి డబ్బులు గెలుచుకోవాలన్నఅసక్తితో లాటరీ టికెట్లు కొనేవాడు. ఈ అలవాటుతో అతను కోటీశ్వరుడు అయ్యాడు.
 
తాను గెలిచిన భారీ మొత్తంతో ఏమి చేయాలనే దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మహబూబ్ చెప్పుకొచ్చాడు. అయితే, తన భార్య, ముగ్గురు పిల్లల కోసం ఇల్లు నిర్మించడం.. పిల్లలకు మెరుగైన విద్య అందించాలనుకుంటున్నట్లు చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments