Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాటేసిన నాటు సారా.. ఏడుగురు మృత్యువాత

Webdunia
బుధవారం, 20 జులై 2022 (16:46 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో నాటు సారా కాటేసింది. దీంతో ఏడుగురు మృత్యువాతపడ్డారు. మరికొందరు అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఫలితంగా మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వారు తెలిపారు. 
 
మంగళవారం రాత్రి  నాటు సారా తాగిన అనేక మంది అస్వస్థతకు లోనయ్యారని స్థానిక అధికారులు తెలిపారు. వీరిలో అనేక మంది వాంతులు, విరేచనాలు చేసుకున్నట్టు చెప్పారు. ఇలాంటి వారిలో కొందరు తమ ఇంట్లోనే చనిపోయారు. విషమంగా ఉన్న వారిని హౌరా, టీఎల్ జైస్వాల్ ఆస్పత్రులకు తరలించారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అత్యంత విషమ పరిస్థితిలో 20 మంది ఆస్పత్రిలో చేరినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ కల్తీసారా విక్రయాలు పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో జరగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments