Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ నా జీవితాన్ని నాశనం చేశాడు.. రాఖీ సావంత్

Webdunia
బుధవారం, 20 జులై 2022 (15:52 IST)
ప్రధాని నరేంద్ర మోదీపై ఐటెం బాంబ్ రాఖీ సావంత్ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ తన జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపించింది. మోదీ చేసిన పని వల్ల రెండు రోజులుగా నిద్ర లేదని చెప్పుకొచ్చింది. 
 
ఈ బూస్టర్ డోస్ వయాగ్రా మాదిరిగా అనిపిస్తుందన్న బోల్డ్ బ్యూటీ.. 60 ఏళ్లు దాటిన వృద్ధులకు మాత్రమే ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడింది.
 
ఈ మధ్య బూస్టర్ డోస్ వేసుకున్నప్పటి నుంచి నిద్ర పట్టడం లేదని, గుండె చాలా వేగంగా కొట్టుకుంటోందని తెలిపింది. అరగంట కూడా నిద్రపట్టక పోవడంతో పూర్తిగా అలసిపోయానని, ముఖం వాచిపోయిందని వివరించింది. ప్రస్తుతం బ్యాడ్ పొజిషన్‌లో ఉన్న తను.. బాయ్ ఫ్రెండ్ ఆడిల్ కోసం వెతుకుతున్నానని చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments