Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ నా జీవితాన్ని నాశనం చేశాడు.. రాఖీ సావంత్

Webdunia
బుధవారం, 20 జులై 2022 (15:52 IST)
ప్రధాని నరేంద్ర మోదీపై ఐటెం బాంబ్ రాఖీ సావంత్ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ తన జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపించింది. మోదీ చేసిన పని వల్ల రెండు రోజులుగా నిద్ర లేదని చెప్పుకొచ్చింది. 
 
ఈ బూస్టర్ డోస్ వయాగ్రా మాదిరిగా అనిపిస్తుందన్న బోల్డ్ బ్యూటీ.. 60 ఏళ్లు దాటిన వృద్ధులకు మాత్రమే ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడింది.
 
ఈ మధ్య బూస్టర్ డోస్ వేసుకున్నప్పటి నుంచి నిద్ర పట్టడం లేదని, గుండె చాలా వేగంగా కొట్టుకుంటోందని తెలిపింది. అరగంట కూడా నిద్రపట్టక పోవడంతో పూర్తిగా అలసిపోయానని, ముఖం వాచిపోయిందని వివరించింది. ప్రస్తుతం బ్యాడ్ పొజిషన్‌లో ఉన్న తను.. బాయ్ ఫ్రెండ్ ఆడిల్ కోసం వెతుకుతున్నానని చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments