Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో రీయాసేన్

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2022 (15:18 IST)
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో పాల్గొనే సినీ తారల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే తెలంగాణలో సాగిన రాహుల్ యాత్రలో పలువురు తారలు మెరిశారు. 
 
ఈ క్రమంలో హైదరాబాద్‌లో జరిగిన రాహుల్ పాదయాత్రలో బాలీవుడ్ నటి పూజాభట్, తెలుగు హీరోయిన్ పూనమ్ కౌర్ పాల్గొన్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ జోడో యాత్రలో రియాసేన్ కూడా రాహుల్‌తో కలిసి నడిశారు.
 
భారత్ జోడో యాత్ర పేరిట చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోంది. ఈ క్రమంలో గురువారం..  రియాసేన్ రాహుల్ పాదయాత్రలో పాల్గొన్నారు. రాహుల్‌తో కలిసి నడిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments