Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

సెల్వి
సోమవారం, 14 జులై 2025 (18:51 IST)
samosas and jalebis
సమోసా జిలేబీలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ క్యాంటీన్లు, రెస్టారెంట్లలో సమోసాలు, జిలేబీలలో చక్కెర, కొవ్వు, నూనె పరిమాణం గురించి హెచ్చరించే ఆయిల్, షుగర్ బోర్డును ఏర్పాటు చేయాలనే ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 
 
ఇలా చేస్తే పెరుగుతున్న ఊబకాయుల సంఖ్యను తగ్గించుకోవచ్చునని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒబిసిటీని  అరికట్టడానికి, ఫిట్ ఇండియా పెంచడానికి కీలక అడుగు అని ఆరోగ్య నిపుణులు చెప్పారు. సిగరెట్ ప్యాకెట్లపై పొగాకు హెచ్చరికల మాదిరిగానే "నూనె- చక్కెర బోర్డులను" ఏర్పాటు చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర సంస్థలను ఆదేశించింది. 
 
సమోసాలు, కచోరి, పిజ్జా, పకోరాలు, అరటిపండు చిప్స్, బర్గర్లు, శీతల పానీయాలు, చాక్లెట్ పేస్ట్రీలు వంటి ప్రసిద్ధ ఆహార పదార్థాలలో చక్కెర, నూనె పరిమాణం హానికరమైన ప్రభావాలను సమాచార పోస్టర్లు, డిజిటల్ బోర్డులు హైలైట్ చేయాలని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇది మానవ శరీరంపై ఈ ఆహారాల ప్రభావాలను కూడా ప్రదర్శిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments